మెదక్ : మెతుకుసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. రైల్వేలైన్ రాకపోకలు ఆగస్ట్ 1న తీరనున్నది. అదే రోజు రైల్వే రెక్ పాయింట్ ప్రారంభం కానుంది. ప్రత్యేక గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయి. ఈ మేరకు గురువారం మ
వ్యాధులు రాకుండా ఉండాలంటే మన శరీరం వ్యాధినిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండటం ఒక్కటే ముఖ్యం. వ్యాధి నిరోధక శక్తిని ఈ వానాకాలంలో పొందాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..? సీజనల్ వ్యాధులతో పోరాడేందుకు ఏఏ ఆహ�
Cabbage and Cauliflower | క్యాబేజి, కాలీఫ్లవర్ కూరగాయలు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. రైతులు ప్రస్తుతం ఈ పంటలను ఎంచుకొని సాగు చేసుకుంటుననారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో అమరవీరుల వారోత్సవాలు జరిపేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని...
Tomato Fever | కరోనా, మంకీపాక్స్ మధ్య టొమాటో ఫీవర్ ప్రమాదం సైతం వేగంగా పెరుగుతున్నది. ఇప్పటికే కేరళలో పలు కేసులు నమోదవగా.. తాజాగా ఢిల్లీలోని ఇద్దరు చిన్నారుల్లోనూ లక్షణాలు కనిపించాయి. దీనిపై చర్మ వైద్య నిపుణులు
ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఒప్పుకున్న డిమాండ్లను పరిస్కరించాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో...
మహదేవపూర్, జూలై 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు వరద నీరు పెరుగుతోంది. ప్రాణహిత, గోదావరి నదుల వరద ప్రవాహం పెరగడంతో బుధవారం ఇన్ఫ్లో 6,37,220 క్యూసెక్కులు రాగా, �
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో గురువారం వేకువ జాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రహదారులపై వరద నీరు నిలువగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాంబన్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహద�
కాచిగూడ,జూలై 28 : నేషనల్ సెంటర్ ఫైర్,సేఫ్టీ, ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్,టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థు
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర�
ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం కలెక్టరేట్ �
ఎస్ యానాం వద్ద సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ పడవలో పది మంది మత్స్యకారులు ఉన్నట్లు గుర్తించారు. మత్స్యకారులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ను...
హైదరాబాద్ : ప్రొడ్యూసర్స్ గిల్డ్పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాతల శ్రేయస్సు కోసమే పొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం
ఝరాసంగం,జూలై28 : పవిత్రమైన పుణ్యకేత్రంగా బాసిలితున్న శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకోనేందుకు గరువారం తెల్లవారు జాము నుంచే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప�