బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం దక్కింది. వెయిట్లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 71 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. మొత్తం 212 కేజీల బ�
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ �
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అయ్మన్ అల్జవహరి హతమయ్యాడు. అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబూల్పై చేసిన ఎయిర్స్ట్రైక్స్లో అల్జవహరి హత�
మళ్లీ అదే సీన్.. టీ20 ప్రపంచకప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో? ఇటీవల ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఏం జరిగిందో? అదే సీన్ వెస్టిండీస్లో కూడా రిపీట్ అయింది. మరో ఎడంచేతి వాటం పేసర్ భారత బ్యాటింగ్ లైనప్�
మేషం విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్యబాధలు అధికం అవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృషభం విదేశయాన ప్రయత్న�
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ చెప్పాడు. గత మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి, కొత్తగా ఈ మ్యాచ్ ఆరంభిస్త�
హైదరాబాద్ : మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జ�
హైదరాబాద్ : ఇంజినీరింగ్ సహా రాష్ట్రంలోని వృత్తి విద్యాకోర్సుల ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్ఆర్సీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం ఫీజుల�
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. సోమవార
హైదరాబాద్ : ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నేతన్న భీమా పథకం’ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్య�
శ్రీశైలం : శ్రావణమాసం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివన్నామస్మరణలతో మార్మోగింది. పురవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం సందర్భంగా భ్రామరి సమేత మల్లికార్జునుడికి ప్రత్యేక �
ఒక్కోసారి వాస్తవ కథలే సినిమాల కన్నా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన అలాంటిదే. స్థానికంగా రోహిణీ ప్రాంతంలో నివశించే తరుణ్ అలియాస్ రోహన్ చిన్నతనంలో చెడుసహవాసాలు పట్టాడు. ఇటీవల వరుస�
శ్రీశైలం : ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల డ్యామ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా.. 43,732 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 33,936 క్యూసెక్కుల వరద వస్తున్�
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చి.. వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకున్నద�
హైదరాబాద్ : రాష్ట్రంలోని వీఆర్వోలను ఇతర శాఖలకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉండగా ఆ శాఖ మినహా మిగతా శాఖల్లోని ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలని సూచించ�