మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోతు దస్మి (86) కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేర్పించారు. కాగా, చికిత్స పొందుతూ..శుక్రవారం గుండె పోటుతో దస్మి మృతి చెందారు.