Cotton | ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అరకొర మిగిలిన పంటను అమ్ముకుందామంటే కూడా గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోతున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరిలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో గందరగోళం నెలకొన్నది. ఇల్లు ఒకరు కడితే.. బిల్లు మరొకరి ఖాతాలో జమ చేశారు.
మహబూబాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో బతికుండగానే మార్చురీకి తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారంరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
మొంథా తుఫాను ప్రభావంతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరపి లేకుండా రెండు రోజులపాటు కురిసిన భారీ వానలకు నర్సింహులపేట (Narsimhulapet) మండలంలో వరి, పత్తి పంట దెబ్బతిన్నది.
ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం త�
మొంథా తుపాను ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా, మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
మొంథా తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఈదురుగాలుల నేపథ్యంలో పలు చోట్ల రహదారులపై వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంక�