Congress Sarpanch | కేసీఆర్ హయాంలో ఇచ్చిన అటవీ భూముల ను ఓ కాంగ్రెస్ సర్పంచ్ దౌర్జన్యంగా లాక్కొనే యత్నంచేయగా మనోవేదనతో బాధితరైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత�
మహబూబాబాద్ కలెక్టరేట్లోని భూగర్భ, గనుల శాఖ కార్యాలయంలో శుక్రవారం సీఐడీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి నలుగురు సీఐడీ అధికారులు వచ్చి సోదాలు నిర�
ఉపాధి హామీ పథకంలో హాజరు నమోదుకు కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో లోపాలు బయటపడుతున్నాయి. ఓ కూలీ గుండు చేయించుకుని ఉపాధి పనులకు వెళ్లగా.. మొబైల్ సాఫ్ట్వేర్ అతడి ముఖాన్ని గుర్తించకపోవడ�
Farmer | మొక్కజొన్న, వడ్లు కోసి 30 రోజులవుతుంది. రోజూ తిరుగుడు పెట్రోల్ బొక్క. రోజూ పొద్దు మాపున 5 కిలో మీటర్ల నుంచి వచ్చుడు.. పోవుడు అవుతుందని తొర్రూరు మార్కెట్లో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
పెట్రోల్ పోయించుకునేందుకు బంక్కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదరైంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో బంక్ లోపలికి వెళ్లి పరిస్థితిని చూసొచ్చేసరికి బయట పార్క్ చేసిన బైక్ మాయమైంది. మహబూబాబాద్ జిల్లా కురవి మ�
రోడ్డు ప్రమాదాల బారి నుంచి వాహనదారులను రక్షించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ..’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్�
Mother | కళ్యాణి(24) అనే వివాహిత తన కొడుకు శ్రేయాన్ష్(3)తో సహా ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పరిధిలో వెలుగుచూసింది.
Sand Mining | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఇసుకను తరలించి డంప్లు ఏర్పాటు చేస్తున్నారు.