మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్ సోమయ్యపై దాడిచేసిన ఇద్దరు కాంగ్రెస్ గూండాలపై ఆదివారం కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే.. రిపోర్టర్ సోమయ్యపై శనివారం కాంగ్రెస్ పార్టీకి �
రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట విద్యుత్ షాకుకు గురై రైతులు ప్రాణాలు కోల్పోతున్నా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోని గ్రామ శివారులో విద్యుత్ స్తంభం వ
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గార్లకు చెందిన పుల్లఖండం నాగేశ్వరరావు, సరిత దంపతు
‘ఇక ముందు గెలుపేలక్ష్యంగా మన పయనం కొనసాగాలి.., ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలతో క్వార్టర్ ఫైనల్ ముగిసింది. రానున్న రోజుల్లో సెమీ ఫైనల్.., 2028లో ఫైనల్ మ్యాచ్ ఉంది.. ఫైనల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చి�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇచ్చే బాపతు కాదని, అవసరమైతే మీ మెడల పుస్తెల తాడు ఎత్తుకపోయే రకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహబూబాబాద్లో జర�
KTR | రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ మాత్రమేనని, సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు ముందుముందు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సెమీ ఫైనల్, ఫైనల్లో కూడా అద�
KTR | గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు ఎవని అత్త సొమ్ము కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ మహబూబాబాద్లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన కార్యక్రమంలో ఆయన మా�
KTR | పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్లా కొట్లాడిండ్రని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు. పెద్ద నేతలమని చెప్పుకునే కడియం శ్రీహరి లాంటివాళ�