Farmer | మొక్కజొన్న, వడ్లు కోసి 30 రోజులవుతుంది. రోజూ తిరుగుడు పెట్రోల్ బొక్క. రోజూ పొద్దు మాపున 5 కిలో మీటర్ల నుంచి వచ్చుడు.. పోవుడు అవుతుందని తొర్రూరు మార్కెట్లో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
పెట్రోల్ పోయించుకునేందుకు బంక్కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదరైంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో బంక్ లోపలికి వెళ్లి పరిస్థితిని చూసొచ్చేసరికి బయట పార్క్ చేసిన బైక్ మాయమైంది. మహబూబాబాద్ జిల్లా కురవి మ�
రోడ్డు ప్రమాదాల బారి నుంచి వాహనదారులను రక్షించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ..’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్�
Mother | కళ్యాణి(24) అనే వివాహిత తన కొడుకు శ్రేయాన్ష్(3)తో సహా ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పరిధిలో వెలుగుచూసింది.
Sand Mining | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఇసుకను తరలించి డంప్లు ఏర్పాటు చేస్తున్నారు.
Suicide | పెళ్లి చేసుకుందామంటే ప్రియురాలు ఒప్పుకోలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియురాలి దగ్గర తన మాట నెగ్గలేదని క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ �
PhonePe | మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి శివారు దుమ్డాతండా ఇసుక ర్యాంపునకు చెందిన ఓ యజమాని ఇసుక రవాణా కోసం స్థానిక ఎస్సైకి రూ.20వేలు ఫోన్పే ద్వారా పంపినట్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. �
Narsimhulapeta | మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలు దాటినా కా�
Food Poison | ట్రైబల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి కస్తూర్బా పాఠశాలలో ఆదివారం ఉదయం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. విశ్వనీయ సమాచారం మేరకు.. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల మధ్య ఓ విష
మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్కు గురువారం బదిలీ ఉత్తర్వులు రావడంతో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయ సెంటర్లో పటాకులు కాల్చి స్వీ ట్లు పంచి పెట్టారు.