మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరిలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో గందరగోళం నెలకొన్నది. ఇల్లు ఒకరు కడితే.. బిల్లు మరొకరి ఖాతాలో జమ చేశారు.
మహబూబాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో బతికుండగానే మార్చురీకి తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారంరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
మొంథా తుఫాను ప్రభావంతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరపి లేకుండా రెండు రోజులపాటు కురిసిన భారీ వానలకు నర్సింహులపేట (Narsimhulapet) మండలంలో వరి, పత్తి పంట దెబ్బతిన్నది.
ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం త�
మొంథా తుపాను ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా, మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
మొంథా తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఈదురుగాలుల నేపథ్యంలో పలు చోట్ల రహదారులపై వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంక�
Urea | వర్షంలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఉప్పలపాడు సొసైటీ పంపిణీ కేంద్రంలో బుధవారం యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు పెద్ద స�
Golconda Express | మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పట్టాల పైకి వరద నీరు భారీగా చేరుకుంది.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ట డిమాండ్ చేశారు. ఆదివారం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో చేరుకు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది.
భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్దళ్ జిల్లా ఇన్చార్జి శ్యామ్ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉప�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) మండల పరిధిలో రాత్రివేళల్లో లారీల డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్లపై ప్రమాదాలు పునరావృతమవుతుండటం�
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండటం లేదని, అన్నం �