మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) మండల పరిధిలో రాత్రివేళల్లో లారీల డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్లపై ప్రమాదాలు పునరావృతమవుతుండటం�
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండటం లేదని, అన్నం �
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లగూడెం ప్రాథమిక పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని డీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట పాఠశాల విద్
మహబూబాబాద్లో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు బుధవారం ముగిశాయి. 33 జిల్లాల నుంచి బాలబాలికలు వేర్వేరుగా మొత్తం 66 జట్లలో 792 మంది ప్లేయర్లు హాజరయ్యారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారాయి. యూరియా విషయంలో సర్కారు అనాలోచిత నిర్ణయాలు రైతుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఓ పక్క పంటల అదును దాటిపోతుండటం, మరో పక్క యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు పడరాన�
Urea Problems | మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు కూడా యూరియా తిప్పలు తప్పలేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్లో గంటల తరబడి వేచివున్నారు. తీరా ఆమె లైన్ వచ్చేసరికి ఒక్క బస్తా మాత్రమే అధికారులు ఇచ్చారు.
Urea | యూరియా బస్తాలు దొరక్క, పంట నష్టపోతున్నామనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.