తమ న్యాయమైన హకుల సాధన కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడమే కాకుండా, వారి గొంతునొక్కడం హత్యాయత్నమేనని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్లో ‘శక్తి’ సీమ్ను, జీవో
తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన గురువారం మహబూబాబాద్లోని ఇండియన్ బ్యాంక్లో ఆలస్యంగా వెలుగుచూసింది. బ్యాంకులో రై తులు, వ్యాపారులు బంగారం తాక ట్టు పెట్టి రుణం తీసుకుని, ఆరు నెలలకోసారి రెన్యువల్ చేస్�
మానుకోట పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మానుకోట మున్సిపాలిటీ పరిధిలో గాంధీపార్క్, పత్తిపాక రహ�
తెలంగాణలోని ఖనిజ సంపద అక్రమంగా ఆంధ్రాకు తరలిపోతున్నది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదపై కన్నేసిన అక్రమారులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అటవీ భూముల నుంచి తరలించి తెలంగాణ ఖనిజాన్ని లూటీ చేస్తున్నార�
యాపిల్ పండ్లతో వెళ్తున్న డీసీఎం వాహనం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడగా, నిమిషాల్లో జనం పండ్లను లూటీ చేశారు.
Apples | ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. అసలే నోరూరించే పండ్లు.. ఎవరు ఊరుకుంటారు చెప్పండి.. అటుగా వెళ్తున్న జనాలు వెంటనే ఘటనాస్థలానికి చేర�
Mirchi farmer | వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మరుగుజ్జు యువకుడు కిరాణా షాపును ప్రారంభించాడు. గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెం దిన ధరావత్ వినోద్ డిగ్రీ చదివి ని
పన్నెండేండ్ల పాలనలో బీజేపీ సర్కార్ గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు. వరంగల్లో జరిగిన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమని,
Congress Sarpanch | కేసీఆర్ హయాంలో ఇచ్చిన అటవీ భూముల ను ఓ కాంగ్రెస్ సర్పంచ్ దౌర్జన్యంగా లాక్కొనే యత్నంచేయగా మనోవేదనతో బాధితరైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత�
మహబూబాబాద్ కలెక్టరేట్లోని భూగర్భ, గనుల శాఖ కార్యాలయంలో శుక్రవారం సీఐడీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుంచి నలుగురు సీఐడీ అధికారులు వచ్చి సోదాలు నిర�
ఉపాధి హామీ పథకంలో హాజరు నమోదుకు కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో లోపాలు బయటపడుతున్నాయి. ఓ కూలీ గుండు చేయించుకుని ఉపాధి పనులకు వెళ్లగా.. మొబైల్ సాఫ్ట్వేర్ అతడి ముఖాన్ని గుర్తించకపోవడ�