మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జెర్రిపోతుల రంగన్నగౌడ్పై డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చింతపల్లిలో 1128 ఓట్లు ఉండగా క�
అభివృద్ధిని మరిచి కమీషన్ల కోసం మంత్రులు పాకులాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, కురవిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభు�
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రూనాయక్ స్వగ్రామం రెడ్డికుంటతండాలో బీఆర్ఎస్ బలపర్చిన జాటోత్ యమున సమీప కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ శాంతిపై ఘన విజయ
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రెమ్యునరేషన్ విషయంతోపాటు సరైన రవాణ సౌకర్యం కల్పించ లేదని, పలుచోట్ల సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయలేదని సిబ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహిమూద్పట్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఎగుమతి చేయడం లేదని ఆరోపిస్తూ ఏశబోయిన మురళి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
ఓ మహిళ మూడు చోట్ల పోటీచేస్తున్నది. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానానికి, మరో మండలంలో వార్డు స్థానానికి నామినేషన్ వేసిన విచిత్ర ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మహబూబాబాద్ మండల�