Musi projec | ఎగువన భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నది. దీంతో అధికారులు ముందస్తుగా ఎనిమిది గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు
మహిళల క్రికెట్కు ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ వంటి బోర్డులు మహిళా క్రికటె్పై మరింత ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఐసీసీ వార్షిక మీటింగ్లో 2024 నుంచి 2027 మధ్య మహిళల క్రికెట
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంటును భారత్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 2025 మహిళల వరల్డ్ కప్ హోస్టింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ హక్కులు బీసీసీఐ �
ఆహారాన్ని ప్రపంచానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధంగా రష్యా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలోని కామరూన్ పర్యటనకు వెళ్లిన ఆయన.. రష్యాపై మండిపడ్డారు.
గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వెనుతిరగ్గా.. ఎవరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియా టైటిల్ నెగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్�
హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు ఆరు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఈసీ వాగు ఉప్పొంగింది. దర్గా వంతెన వద్ద �
సూర్యాపేట: రోజువారి పనుల ఒత్తిడితో విసిగిపోయారా..! హాలిడేస్లో సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లమని పిల్లలు గోల చేస్తున్నారా..! బయట చూస్తే ధరలు పెరిగిపోయాయి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్న్యూస్..! అతి తక�
పద్మశాలీల ఐక్యతా జైత్రయాత్రకు మద్దతునిస్తున్నట్లు తెలంగాణ పద్మశాలీ అఫీషియల్స్ ప్రొఫెష్నల్స్ అసోసియేషన్ (టీ పోపా) పేర్కొంది. చేనేత రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్న ప�
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యుఎస్ఏ అధ్యక్ష�
నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం నుంచే కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. నల్లగొండ ప్రభుత్వ జనరల�
నల్గొండ: గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిప
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల అర్బన్ ఎస్పీతో కలిసి తిరుమల చీఫ్ విజిలెన్స్ అధికారి మాఢ వీ
సరదాగా పర్యటన చేద్దామని కుటుంబంతో కలిసి వచ్చాడా యువకుడు. తల్లిదండ్రులు కూడా అతని వెంటే ఉన్నారు. బ్రిటన్కు చెందిన సదరు యువకుడి వయసు 21 ఏళ్లు. మైకానోస్ నుంచి తిరిగి వస్తుండగా గ్రీస్లోని ఒక ప్రైవేట్ ఎయిర్