హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 923 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,18,290కి చేరింది. తాజాగా 739 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,09,009 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా �
హైదరాబాద్ : బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. వేడుకలకు హాజరు �
భారత జట్టు తరఫున తొలిసారి ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్య (24) మంచి షాట్లు ఆడాడు. అయితే అకీల్ హొస్సేన్ బౌలింగ్లో తడబడిన అతను.. ఐదో ఓవ�
యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం నందనం గ్రామంలో రాష్ట్రంలోనే తొలి నీరా ఉత్పత్తుల కేంద్రానికి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్�
వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి వెటరన్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో జట్టును గెలిపించే బాధ్యతన
మనం పుట్టిన ఊరు, మనకు చదువులు చెప్పి ప్రయోజకులు చేసిన బడి ఈ రెండూ కూడా కన్న తల్లిదండ్రులతో సమానమని, అవి మనకు ఏమి ఇచ్చాయనేది కాక, మనం తిరిగి ఏమిచ్చామనేదే ముఖ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రా�
కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో విజయం మనకే దక్కింది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత బాక్సర్ శివ థాప అద్భుతమై�
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళలు ఇరగదీశారు. టాపార్డర్ బ్యాటర్లంతా ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరినా లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆష్లీ గార్డనర్ (52 నాటౌట్) అద్భుతంగా పోరాడి ఆసీస్ జట్టుకు విజయం �
హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో దాదాపు గంటపాటు భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వర్షం కారణంగా హైదరాబాద్లోని వెస్ట్జోన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్
మహబూబాబాద్ : రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాల్య వివాహాలు బాగా తగ్గాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన పై జిల్లా ఐసీడీఎస్ అధ్వర్యంలో తొర్రూరులో నిర్వహించిన సదస
Road Accident | ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా – ఆటో ఢీకొట్టుకోగా.. ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడు, పదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులున
హైదరాబాద్, జూలై 29 : నగరంలోని కొత్తగూడ కేవీబీఆర్ బొటానికల్ పార్క్ వాకర్స్ వార్షిక, నెల వారీ పాసుల రెన్యువల్, కొత్త పాసులకు దరఖాస్తు, సందర్శకుల ప్రవేశ టికెట్ల ఆన్ లైన్ సేవలను అటవీ, పర్యావరణ శాఖ మం�
భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు అదరగొడుతోంది. 155 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత బౌలర్ రేణుక�
హైదరాబాద్ : గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మి మరణం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, మంత్రి సత్యవతికి �