కడ్తాల్, జూలై 27 : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్�
Stock Market | రెండు రోజుల నష్టాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 547.83 పాయింట్లు పెరిగి 55816.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 16,641.80 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీలో సన్
హైదరాబాద్ : ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు మంజూరై వేరే దగ్గర కొనసాగుతున్న గురుకులాలను కేటాయించిన చోటుకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ
హైదరాబాద్ : అటవీ ప్రాంతానికి తక్కువ నష్టం జరిగే విధంగా అభివృద్ధి పనులు చేపడుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబ�
Subramanian Swamy | మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పీఎంఎల్ఏపై సుప్రీంకోర్టు నిర్ణయం ‘కోడి తనంతట తానే ఫ్రై అయ్య�
హైదరాబాద్ : మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) ఓకే సారి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్
హైదరాబాద్ : నగర పరిధిలోని జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్సాగర్కు ఇన్ఫ్లో 8వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్స్టర్నల్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.7,798 కోట్ల సాయం అందించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.
Minister KTR | వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో పరిస�
నల్లగొండ : మిర్యాలగూడ ప్రాంతీయ దవాఖానను బుధవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులతో విడివిడిగా మాట్లాడి �
వరంగల్ : ఆగస్టు ఒకటో తారీకు నుంచి కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్షా మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రతి రోజు రాత్రి 10-50 నిమిషాలకు బయలుదేరి.. బల్లార్