భారత్తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టుకు శుభారొంభం దక్కలేదు. 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టును అర్షదీప్ సింగ్ మొదటి దెబ్బకొట్టాడు. కైల్ మేయర్స్ (15)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే జడేజా �
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ను సిక్సర్తో ప్రారంభించిన కైల్ మేయర్స్ (15) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ మూడో డెలివరీకి అర్షదీప్ షార
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన జట్టుకు రోహిత్ శర్మ (64), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల చేయనున్నది. ఆగస్ట్ 1న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికె�
అమరావతి : ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సీతాపాలెం బీచ్లో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో నర్సీపట్నానికి చెందిన పవన్ (19) మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న సూరిశ�
హైదరాబాద్ : పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఆగస్ట్ 11 నుంచి 22 వరకు సీపీగెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వ�
తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (64) అవుటయ్యాడు. ఒక పక్క వికెట్లు టపటపా కూలుతున్నా క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క�
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్�
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) విఫలమయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్ను థర్డ్ మ్యాన్ దిశగా �
హైదరాబాద్ : తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై, కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. 15 రోజుల ఉత్సవ కార్యాచ
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (24), శ్రేయాస్ అయ్యర్ (0) ఇద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (14) ఆకట్టుకోలేకపోయాడు. ఆరంభంలో నిద�