సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా చాగంటిపాడు శివారులోని ఆళ్లవారిపాలెంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ హత్యతో గ్రామం ఒక్కసారిగా...
Migraine | జన్యుపరమైన సమస్యల వల్ల, కొన్ని పర్యావరణ కారకాల వల్ల వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. డాక్టర్లు సూచించే మందులతోపాటు కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే...
వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాగా, భార్యభర్తలిద్దరు �
ఆస్ట్రియా : సీఎం కేసీఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం టీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల యూరప్లోని వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆస్ట్రియా దేశంలోని అన్ని రాష్�
Groundnut cultivation | రాష్ట్రంలో యాసంగి పంటగా సాగు చేసే నూనెగింజల పంటల్లో పల్లి ముఖ్యమైనది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా మిత్ర పురుగులు రక్షించబడటమే కాకుండా.. పెట్టుబడి తగ్గి...
Spinach Cultivation | పాలకూరకు మార్కెట్లో మంచి డిమాండు ఉన్నది. రైతులు ఈ ఆకు కూరను సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. తక్కువ నీటితో సులభ పద్ధతిలో సాగు చేసుకునే అవకాశం ఎంచుకోవడం ద్వారా..
జగిత్యాల : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండల కిష్టంపేట్ గ్రామానికి చెందిన చల్ల సత్యనారాయణకి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన
యాదాద్రి భువనగిరి : ఆలేరు పట్టణంలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ప్రధాన ద్వారం తాళాలు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 35 కిలో�
వనపర్తి : దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం రైతులతో పాటు డీసీసీబీ విద్యార్థులకు కూడా రుణాలు అందజేస్తుందని వ్యవసాయ,సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో డీసీసీబీ ద్వారా �
పటేల్ గూడెం (జనగామ), జులై 27 : నిత్యం జనంలోనే.. జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్థాయి, హోదా అని ఏనాడు బేషజాలకు పోరు ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అయినా సరే, జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా అ