హైదరాబాద్, జూలై 29 : వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి డేటాను భద్రపర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సం
World Bank | ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు ప్రస్తుతానికి ఆర్థిక సహాయం అందించే ఆలోచన ఏమీ లేదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. లంకలో తగిన స్థూల ఆర్థిక విధానానికి సంబంధించి ఫ్రేమ్వర్క్ ఏర్పడే వరకు సా
కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు నాంది పలుకుతున్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి హర్మన్ప్రీత్ కౌర్ నమ్మకాన్ని ఓపెనర్ల�
న్యాల్కల్ : గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని న్యామతాబాద్, గుంజేటి, ముంగి, న్యాల్కల్, అత్నూర్ గ
Stock Market | దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే వరకు 712.46 పాయింట్లు పెరిగి 57,570.25, నిఫ్టీ 228.70 పాయింట్లు పెరిగి 17,158.30 వద్ద ముగిసింది. దాదాపు 2,037 షేర్లు పెరగ్గా.. 1,197 షేర్ల�
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చి�
పెద్దపల్లి, జూలై 29(నమస్తే తెలంగాణ) : దళితులు సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ఎదిగి ఆర్థిక పరిపుష్టిని సాధించాలనేసీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ దళిత బంధు దేశానికే ఆదర్శమని సంక్షే
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత సారధి హర్మన్ప్రీత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక�
అంతర్జాతీయ మ్యాథ్ ఒలింపియాడ్లో భారత్కు చెందిన ప్రంజల్ శ్రీవాస్తవ సత్తాచాటాడు. ఈ అంతర్జాతీయ టోర్నీలో మూడో బంగారు పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మూడు మ్యాథ్ ఒలింపియాడ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన త�
Rain | హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, బాచుపల్లి, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, మలక్పేట, చాదర్ఘాట్లో వర్షం కుర
కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు ప్రతి శుక్ర ,ఆదివారం డ్రై డే ను పాటించేలా అవగాహన కల్పిస్తాం. అదుకోసం 100 బృందాలను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నార
బార్సిలోనా: పాప్ స్టార్ షకీరాకు 8 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పన్ను ఎగవేత కేసులో ఆమెకు ఆ శిక్ష వేయాలని బార్సిలోనా ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్యాక్స్ కుంభకోణం కేసులో అంగీకార ఒప్పందాన్ని �