Yashwant Sinha | రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, స్వతంత్రంగా ఉంటానన్నారు. రాష్ట�
హైదరాబాద్ : హైదరాబాద్లోని గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారుల
Gujarat | కల్తీ మద్యం 21 మందిని బలి తీసుకోగా.. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకున్నది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రా
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావోయిస్ట్ హతమయ్యాడు. మృతుడు కాటే కల్యాణే ఏరియా కమిటీ సభ్యుడు బుద్రం మర్కంగా గుర్తించారు. ఈ విష
India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,830 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి నుంచి 18,159 మంది కోలుకున్నారు. మరో 36 మంది ప్రాణాలు కోల్పో
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వ�
Swiss Banks | స్విస్ బ్యాంకుల్లో 2021 సంవత్సరంలో భారతీయుల డిపాజిట్లు 8.3శాతం తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్ మనీ ట్యాక్స్ చట్టం కింద విదేశాల్లో 368 అప్రకటిత ఆస్తుల డిపాజిట్ కేసుల
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశ�
Joe Biden | ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నిత్యం పెరుగుతూ వెళ్తున్నది. సవాల్ విసురుతోన్న ద్రవ్యోల్బణంపై దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో మాంద్యంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్
Supreme Court | శిక్ష పడిన ఖైదీల బెయిల్ పిటిషన్లపై విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు కోర్టు మందలించింది. భిన్నంగా ఆలోచించాలని సర్వోన్నత న్యాయస్థానం.. కేసుల సత్వర పరిష్కారాన�
Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరవనున్నారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆమె మధ్
వెస్టిండీస్తో రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో 205/5తో నిలిచిన జట్టును యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల�
మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీజ్ సోమవారం 500 మంది అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ �
Green India Challenger | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. అనం�