మహబూబాబాద్ : విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని తొర్రూరు మండలం అమ్మపురం జీ కే తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ మహేష్ (30) బానోత్ సుధాకర్ (35) అనే రైతులు వ్యవసాయ బో�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఈశాన్య ప్రాకార మండపంలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రధానార్చకులు, రుత్వికులు, వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. విశ్వక్�
SI Prelims | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 వేల పోస్టులను ప్రభుత్వం విడుతల వారీగా భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసింది
Musi project | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 9,960.60 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి 6783.67 క్యూసెక్కుల
హైదరాబాద్ : నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ శాసన మండలిలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో చిట్చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
హైదరాబాద్ : పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జర�
శ్రీశైలం : శ్రావణమాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో గురువారం
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్య సందర్భంగా అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి గురువారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంక