గాజుల రామారం, జులై 25 : ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గ
న్యూఢిల్లీ : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆమె ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు చైనా, శ్రీలంక అధ్యక్షులు �
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష-ఏపీ టెట్ హాల్టికెట్లు ఇవాల్టి నుంచి విడుదలకానున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్...
ఆలేరు : ముస్లిం సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రూ. 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర
ఆస్ట్రేలియా : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని రాక్బ్యాంక్ దుర్గా మాత ఆలయంలో మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహ
హైదరాబాద్ : ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ – 2022 లో తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా స్ట్రాంగ్ విమెన్గా ఎంపికైన మల్లికా రాఘవేందర్ గౌడ్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్య�
మహేశ్వరం, జూలై 25 : డివైడర్ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన ఏలె నర్సిం�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ 0.55శాతం క్షీణించి 55,766 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 88.50 పాయింట్లు కోల్పోయి.. 16,631 పాయింట్ల వద
కర్నూలు జిల్లాలో చిరుత కలకలం రేపుతున్నది. రామకొండ కొండల సమీపంలో చిరుతను చూసినట్లు స్థానికులు చెప్తున్నారు. దేవినేని కొండల్లో పులిని చూసిన గొర్రెల కాపరులు విషయాన్ని...
టోక్యో ఒలింపిక్స్ హీరో నీరజ్ చోప్రా.. ఆ మెగాటోర్నీ తర్వాత కూడా అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ పటంపై భారత కీర్తిని పెంచుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో కూడా సత్తా చాట
హైదరాబాద్ : సిక్కుల న్యాయమైన డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తేజ్ దీప్ కౌర్ మీనన్ నాయకత్వంలో పలువురు సిక్కు ప్రముఖులు సచివాలయంల�