రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో ఇళ్ల పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందించాలని...
భోపాల్ : మధ్యప్రదేశ్ జబల్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం ఇప్పటి వరకు ఎనిమిది మృతి చెందారు. దమోహ్ నాకా శివనగర్లోని ఆసుపత్రిలో మంటలు చెలరేగగా.. ఈ ఘ
వికారాబాద్, ఆగస్టు 1 : దళిత బంధు పథకంతో ఉన్నతమైన స్వయం ఉపాధి పొందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసం ముందు దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన జేసీబీ, ట్రాక్టర్ల�
మూసాపేట, ఆగస్టు1 : భర్త మందలించాడని భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..మూసాపేట చిత్తార
సింగపూర్ : సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యవర్గ సభ్యులందరూ కలిసి ‘మా రెండేళ్ల ప్రయాణం’ అనే కార్యక్రమం నిర్వహించారు. సింగపూరు తెలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కుర�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుటుంబాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన తల్లితో పాటు భార్య, కుమార్తెను కలిసి ఓదార్చారు. పత్రాచాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత
జహీరాబాద్, ఆగస్టు 1 : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కల్యాణ మండప�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు ఈసారి తన సొంత నియోజకవర్గంలో గెలవడంపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.