ఒకవైపు దేశమంతా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటుండగా.. మరోవైపు ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పేందుకు ఇదే రోజును ఎంచుకున్నారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు నిరసన చేపట్టారు.
ఆడవాళ్ల మీద చెయ్యి ఎత్తడమే తప్పు అని పెద్దలు చెప్తారు. అదే సదరు మహిళ గర్భంతో ఉంటే.. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఒక సెక్యూరిటీ గార్డుకు ఇవేమీ పట్టలేదు. గర్భంతో ఉన్న మహిళను కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఇద�
లేటరైట్ తవ్వకాలు అంటూనే బాక్సైట్ తరలిస్తున్నారని టీడీపీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవం రోజునే ఇలాంటి దోపిడీలు బయటకు రావడం...
ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు ఈ నెల 21 న భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులను...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మనం పంపిన మెసేజ్లను పూర్తిగా డిలీట్ చేసేందుకు ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ తీసుకొచ్చిన ఈ కంపెనీ.. దీనికి కాల పరిమితి విధించిన సంగ�
ఈ మధ్య కాలంలో దొంగలు మరీ తెలివి మీరిపోయారు. కొత్త కొత్త విధానాల్లో దొంగతనాలు చేస్తూ సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒక క్యాబ్ డ్రైవర్.. తన క్యాబ్ ఎక్కిన ప్రయ�
ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్పై చీటింగ్ కేసు నమోదైంది. ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూలు చేసి ముఖం చాటేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీముల్లా షేక్ అమీన్పై ఐపీసీ 420 సెక్షన్ కింద..
బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు ఘాట్ జనసంద్రంగా మారింది. ఈ రొట్టెల పండుగ ఈ నెల 13 వరకు కొనసాగనున్నది.
మహబూబ్నగర్ : ప్రతి ఒక్కరు జాతీయ భావనను పెంపొందించుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వ�
టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. పంట కోసి తీసుకొచ్చినా.. సరైన ధర లేకపోవడంతో మార్కె్ట్లకు రవాణా చేయడం నిలిపి రోడ్లపైనే పారబోశారు. గత నెలలో క్వింటాల్ టమాటా రూ.1000కు వి
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతున్నది. గంట గంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద �
సిద్దిపేట : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా ఇంటింటికి తిరిగి జెండా ప్రా
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. రేగొండ మండలం చెంచుపల్లి శివారులో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారు పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ�
Langya Virus | ప్రపంచాన్ని ఇంకా కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. దీనికి తోడు మంకీపాక్స్ సైతం పంజా విసురుతున్నది. కరోనా వైరస్కు పుట్టినిల్లు అయిన చైనాలో ‘లాంగ్యా హెనిపా’ అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వై�