హైదరాబాద్ : పంద్రాగస్టు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు నగరంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని,
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయానికి భారీగా వరదనీరు వస్తున్నది. ప్రాజెక్టులోకి 2,69,716 క్యూసెక్కుల
Jurala project | జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. ఎగువన నారాయణపూర్ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోకి లక్షా 61 వేల క్యూసెక్కుల
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు
అమెరికా టెన్నిస్ సంచలనం, ఎందరికో స్ఫూర్తిదాయకమైన సెరెనా విలియమ్స్.. తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికింది. ఇరవై మూడు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ అయిన ఈ టెన్నిస్ స్టార్.. యూఎస్ ఓప
అమెరికాకు చెందిన ఒక కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. ఎందరో కలలు కనే.. కలల ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగస్తులు చేయాల్సిన పనేమీ ఉండదట. చుట్టూ ఏం జరుగుతున్నా సరే పట్టించుకోకుండా నిద్రపోవడమే వ�
ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున చాలా మంది క్రీడాకారులు పతకాలతో మెరిశారు. వారిలో ఢిల్లీకి చెందిన దివ్య కక్రాన్ కూడా ఒకరు. ఈ 23 ఏళ్ల రెజ్లర్కు అక్కడి ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. పతకం సా�
అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొంత గ్యాప్ తీసుకొని టీమిండియాలోకి మళ్లీ పునరాగమనం చేస్తున్న విరాట్ కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. కొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న అతను.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా పరుగులు చేయడ�
Timber teak | టేకు వనాలు పూర్తిగా తగ్గి పోవడం ప్రత్యామ్నాయంగా ఇతర చెట్ల కలపని ఉపయోగించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు వ్యవసాయంతో పాటు టేకు చెట్ల పెంపకంపై ఆసక్తి చూపితే మంచి ఆదాయం పొందే...
విడాకులు అనేవి విఫలమైన వివాహ జీవితాలకు సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కొంతమందికి అవి విముక్తి కలిగిస్తే.. మరికొందరికి చేదు జ్ఞాపకాలుగానే ఉంటాయి. అలాగే జరిగింది పాకిస్తానీ అమెరికన్ అయిన సానియా ఖాన్ జీవితంల�
తిరుమల శ్రీవారికి విరాళంగా నిత్యం ఎన్నో రకాల వస్తువులు అందుతుంటాయి. భక్తులు తమకు తోచిన విధంగా వస్తు, ధన రూపంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి బహూకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో...
కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దాంతో రిజర్వాయర్ నిండు కుండలా మారింది. ఇన్ఫ్లో పెరుగుతుండటంతో 6 గేట్లను ఎత్తి నీటిని...
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై లోక్సభ స్పీకర్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ...
వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. మొత్తం పది వికెట్లను స్పిన్నర్లే తీసి హిస్టరీ క్రియేట్ చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌల�