ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి బుధవారం విడుదల చేశారు. మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణులవగా.. వీరిలో బాలురు 91.44 శాతం, బాలికలు 95.68 శాతం మంది...
ప్రేమలో పడిన వాళ్లు ఒక్కోసారి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించరు. మనసులోని వారి కోసం ఎంతటి తప్పులైనా చేయడానికి వెనుకాడరు. తాజాగా వెలుగు చూసిన ఘటన కూడా అలాంటిదే. కలిజా నూర్ అనే యువతి పాకిస్తాన్లోని ఫైసలాబాద�
హైదరాబాద్ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA)లో బుధవారం వన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ అధికారులు, ఇత�
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. మాధవ్కు సంబంధించిన న్యూడ్ వీడియోను...
Indian Railway | రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. కనీసం స్లీపర్, థర్డ్ ఏసీ కోచ్ల్లోనైనా వెంటను పునరుద్ధరించాలని సూచించింది. రైల్వే�
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తా
రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్కు భారీ వర్షాల ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చిరించింది. రానున్న 48 గంటల పాటు కోస్తాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
కీవ్ : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. సెంట్రల్ ఉక్రెయిన్లో డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం స్థానిక గవర్నర్ వాలెంటిన్ రెజ్నిచెంక
మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. తన కళ్ల ముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో తల్లి మూర్చపోయింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటలో...
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ నితీశ్కుమార్తో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్య
మంగళగిరిలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా చేశారు. బీసీలకు టీడీపీ న్యాయం చేయకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్లు ...