శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సదస్సు జరిగింది. యూనివర్సిటీ ఉపకులపతి, టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు కులసచివులు డాక్టర్ ఏవీ రాధేశ్యామ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింద�
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏపీలో సంచలనం సృష్టిస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర�
రాఖీపౌర్ణమి పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వేడుకలు జరిగాయి. మహిళా మంత్రులు పలువురు సీఎం జగన్కు...
బాలీవుడ్ స్టార్ హీర్ సల్మాన్ ఖాన్ షూటింగ్ గ్యాప్లో తనకు దొరికిన కొద్దిపాటి సమయాన్ని నేవీ సిబ్బందికి వెచ్చించారు. వారితో ఆడిపాడారు. వారితో కలిసి వంట చేశారు. మువ్వన్నెల జెండాను చేతబట్టుకుని...
ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్ బాలాజీ కా మందిర్ భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది.
ఏపీ ముఖ్యమంత్రి తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి...
Keto diet | శరీరం బరువు తగ్గడానికి కీటో డైట్ అత్యుత్తమం అని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. ఇది సరైన డైట్ కాదన్న వాదన కూడా వినిపిస్తున్న తరుణంలో కీటో డైట్ మన ఆరోగ్యానికి...
CM KCR | రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Minister KTR | ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ
Vegetable cultivation | మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఏడాది పొడవునా కాయగూరలు పండించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మంచి లాభాలను...
Sabitha Indra reddy | ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి
Satyavathi rathod | స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా
Minister Indrakaran reddy | జాతీయ పతాక కీర్తిని నలుదిక్కులా చాటాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్లోని శ్యాంఘడ్ కోట నుంచి ఎన్టీఆర్ స్టేడియం
Freedom Run | స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ను (Freedom Run) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రీడమ్ రన్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున