Organ Donation Day | ఏనాటికైనా మారని గొప్ప దానం ఒకే ఒక్కటి.. అదే ప్రాణదానం. ప్రాణదానం చేయడంలో ముఖ్య పాత్ర పోషించేది అవయవదానమే అని గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రపంచ అవయవదానం దినోత్సవంను పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
Kamareddy | కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట అదుపుతప్పి
Cotton crop | వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రత్తి చేన్లు నీట మునిగిపోయాయి. నీరు నిండిపోయిన చేలల్లో ఎలాంటి యాజమన్యా పద్ధతులు పాటించడం ద్వారా ప్రత్తి పంటను కాపాడుకుని అధిక దిగుడబడిని స�
Nagarjuna sagar | నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ జలాశయానికి అధికారులు ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు ఎత్తివేసి నీటిని దిగువకు
Minister KTR | యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని
Palaru river | నేలకొండపల్లి మండలం సుద్దేపల్లిలో విషాదం నెలకొన్నది. పాలేరు ఏటిలోకి దిగిన ముగ్గురు మృతిచెందారు. గురువారం ఓ యువకుడు చేపలవేటకోసం పాలేరు నదిలోకి దిగాడు.
Bhadrachalam | గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక
Jurala project | జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 38 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2.65 లక్షల క్యూసెక్కుల
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 4.24 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను 10 అడుగుల
carrot cultivation | క్యారెట్ పంట శీతాకాలానికి అనువైన పంట. ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలంలో క్యారెట్ విత్తుకోవడం వల్ల మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...
భారీ వర్షాల మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజమండ్రిలోని ఘాట్లను మూసివేశారు. మరోవైపు కేంద్ర అధికారుల బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో...