Basmati Rice | బాస్మతి వరి రెండు తెలుగు రాష్టాలలో చాల తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది. బాస్మతి కొత్త రకం పీబీ 1886 ప్రత్యేకతలు ఏమిటో, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో...
వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో కల్యాణలక్షి, షాదీముబారక్ , ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భం
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ లోని తన ని�
జనగామ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి సినిమా టాకీస్లో బడి పిల్లల కోసం ఉచితంగా వేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. పిల్లలత�
ముంబై : మహారాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్లో 18 మందికి అవకాశం కల్పించారు. రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించారు.
హైదరాబాద్ : పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే నివా�
హైదరాబాద్ : కొవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి ర�
Google | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్ వెబ్సైట్తో పాటు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదంటూ యూజ
India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 42 మంద�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు
తిరువనంతపురం : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్�
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దాదాపు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం �
చెన్నై : కుంభంకోణం తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో దాదాపు 50 సంవత్సరాల కిందట అదృశ్యమైన పార్వతీ దేవి విగ్రహం న్యూయార్క్లో కనిపించిందని తమిళనాడు సీఐడీ సోమవారం తెలిపింది. న్యూయార్క్లోని బో�
జైపూర్ : కళాశాలలో విద్యార్థులు హైడ్రామా సృష్టించారు. కళాశాలలో ఏటీఎం, ఓపెన్ ఎయిన్ జిమ్తో పాటు పలు వస్తువులు సమకూర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వాటర్ ట్యాంకు ఎక్కారు. ఈ ఘటన జైపూర్లో చోటు చేసుక�