హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లో మంగళవారం స్పాట్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇవాళ, రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉండగా.. నేటి నుంచి ఈ నెల 13
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించొద్దని ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు అలాంటి పనులు చేసి ప్రమాదాలకు గురవుతూనే ఉంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోని బంకురా స్టేషన్లో ఇలాంటి ఘటనే జరిగింది. తల్లీకొడుకుల
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రోడ్డుపై వెళ్తుండగా అతని బైక్ అదుపుతప్పింది. దాంతో కింద పడిపోయాడు. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న వ
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ నుంచి తను అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఇదివరకే చెప్పినట్లు బీసీస�
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. మొత్తం 72కుపైగా దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈస
కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో 7-0 తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది. మ్యాచ్ ఆసాంతం ఆ�
టేబుల్ టెన్నిస్లో వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ మరోసారి సత్తాచాటాడు. నలభై ఏళ్ల వయసులో కూడా తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తూ కామన్వెల్త్ గేమ్స్లో మరో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు. టేబుల్ టెన్నిస్
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ అద్భుతంగా రాణించి స్వర్ణం సాధించింది. బర్మింగ్హామ్ వేదికగ�
దోమ,ఆగస్టు 8 : రైతుపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామంలో చోటుచేసుక్నుది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం ..గ్రామానికి చెందిన చెక్కలి హనుమయ్య(56) ఉదయం �
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో సాతియాన్ జ్ఞానశేఖరన్ సత్తా చాటాడు. సెమీస్లో ఇంగ్లండ్కు చెందిన లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓటమి చవిచూసిన సాతియ
మహేశ్వరం, ఆగస్టు 8 : టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల సర్పంచ్ల సంఘం అద్యక్షుడు థామస్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు క
బంజారాహిల్స్,ఆగస్టు 8: ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణకాలనీ, ఆనంద్నగర్ కాలనీలకు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండు�
శ్రీశైలం : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రధానగోపురం వద్ద దే�