హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన మహాధర్నాలో సోమవారం విద్యుత్ ఉద్యోగులు పాల్గొన�
Road Accident | పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో వైద్య కళాశాల నిర్మించడానికి రూ.168 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ పార్ట�
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సమన్�
సూర్యాపేట : జిల్లాలో దారుణంచోటు చేసుకుంది. బీరుసీసాతో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తన సోదరిని ప్రేమిస్తున్నాడనే కక్షతో ఓ యువకుడు మరో యువకుడిని బీరు సీసాతో గొంతు కోసిహ�
మహబూబ్నగర్ : మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. మినీ ట్యాంక్ బండ్ చ�
జయశంకర్ భూపాలపల్లి : కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా జిల్లాలో ఆందోళనల కొనసాగుతున్నాయి. జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ ప్రధాన గేటు ముందు విద్యుత్ జే
JEE Main | జేఈఈ మెయిన్ జులై సెషన్ పేపర్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొత్తం 24 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు.
హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన ర�
Sri Ramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది.ప్రస్తుతం జలాశయానికి 45వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడుగేట్ల ఎత్తి 45వేల క్యూసెక�
హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాజీనామా లేఖను అందజేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి ప్రాజెక్టుకు 1,23,937 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల
Sirpur | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి నుంచి ఆగకుండా వానపడుతున్నది. దీంతో వాగులు, వంకలు
TTD | తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల�
కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. గోల్డ్ మెడల్ కోసం జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియాను పూర్తిగా కట్టడి చెయ్యలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మహిళలకు..