హైదరాబాద్ : ఈ నెల 9న హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల �
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశ రాజధాని ఢిల్లీలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సంబంధాలున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని బత్లా హౌస్లో ని�
అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ఉపాధ్యక్షుడిగా భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎన్నికయ్యారు. తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ సందర్భంగా ఒక ప్రముఖ హోటల్లో ఫిడే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇదిలా ఉండగా.. రష్యా-�
మహదేవపూర్, ఆగస్టు 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్లోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బరాజ్కు వరద నీరు పెరిగి�
వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తండాలలో గిరిజనుల ఆర్థిక శక్తి పెరిగింది. రైతుబంధు, రైతు బీమా, సాగునీళ్లు, ఉచిత కరంటు పథకాలతో వ్యవసాయం బలపడిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో
జగిత్యాల : చేనేత రంగానికి సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలో చేనేత సహకార సంఘం నిర్వహించిన కార్యక్రమానికి మంత్�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 554 పోస్టులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వ�
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే భారత థ్లెట్ సందీప్ కుమార్ కూడా రాణించాడు. ఇక్కడ జరిగిన పది వేల మీటర్ల నడక రేస్ల�
Maharashtra cabinet expansion | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ను విస్తరించనున్నారు. 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15లోపు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచా�
భారత జావెలిన్ త్రో అథ్లెట్ అన్ను రాణి చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటిన ఆమె.. ఏకంగా 60 మీటర్ల త్రో విసిరి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మహిళల జావెలిన్ త�
ఘట్కేసర్,ఆగస్టు7 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని పోచమ్మ ఆ
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల ట్రిపుల్ జంప్లో బంగారం, వెండి పతకాలు రెండింటినీ భారత క్రీడాకారులే సాధించారు. ఈ క్రీడలో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారతీయుడిగా ఎల్డ్హోస్ పాల్ �
మియాపూర్ , ఆగస్టు 7 : వందలాది కార్మిక కుటుంబాలు ఆధార పడి ఉన్న చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలీ సం�