Vidya Balan | బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది విద్యాబాలన్. వుమెన్ బేస్డ్ సినిమాలు తీయడానికి దర్శకులు భయపడున్న సమయంలో.. చిత్రాలను తన భుజాలపై వేసుకొని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసింద�
ములుగు, ఆగస్టు07 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మల్లారెడ్డి హత్య కేసును ములుగు పోలీసులు చేదించి 10మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డ
పాలకుర్తి : కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని వెంటనే తొలగించాలి. ఇటీవల కేంద్రం పెంచిన జీఎస్టీతో సామాన్య ప్రజలతో పాటు, రెక్కాడితే డొక్కాడని చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పంచాయతీరాజ్ శాఖ మం�
మహబూబాబాద్ : జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీని బైక్ ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నర్సింహుల పేట మండలం కొత్త తండా శివారు నీలికుర్తి స్టేజి సమీప�
SI Prelims | రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదరం 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంటవరకు కొనసాగనుంది.
నాలుగో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. ఆ తర్వాత దీపక్ హుడా (21), రిషభ్ పంత్ (44) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబె
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించినప్పటికీ.. పవర్ప్లే ముగిసేసరికి ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఇలాంటి సమ�
హైదరాబాద్ : జనగామ జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. ప్రగతి భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (18) నాటౌట్ శుభారంభం అందించారు. అయితే అకీల్ హొస్సేన్ వేస