భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో కూడా సత్తా చాటుతోంది. ప్రపంచ మహిళా ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్.. మహిళల ఫ్లైవెయిట్ విభాగంలో అద్భుతంగా రాణించి ఫైనల్ చేరి�
RCP Singh | బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీకి సీనియర్ నేత ఆర్సీపీ సింగ్ శనివారం రాజీనామా చేశారు. ఇవాళ ఉదయమే ఆయనపై అవినీతి ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేస్తూ.. సమాధ�
హైదరాబాద్ : పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కావొద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని, ఈ సదాశయంతోనే గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణలో ఐదు సొసైటీల
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో విండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. అమెరికాలోని లాడర్హిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము తొలుత ఫీల్డింగ్ చేస్తామని పూరన్ తెలిపాడు. అలాగే తమ జట
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, ఆసిఫాబాద్ వైద్య కళాశాలల ఏర్పా�
స్వతంత్ర వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని వర్తమాననికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలల�
Vice Presidential election | భారత ఉప రాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థి జగ్దీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇవాళ ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన విషయం తెలిస
కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు అదరగొట్టింది. ఈ మెగా టోర్నీలో తొలి పతకాన్ని ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. నార్తర్న్ ఐర్లాండ్ టీంతో జరిగిన ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత జట్ట�
కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలో దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు.. ఆ తర్వాత పట్టుదలగా ఆడుతూ వరుస విజయాల�
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చే�
కమ్మర్ పల్లి: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మహిళా సమాఖ్య మహాజన మరియు రుణమేళా కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శా�
CM KCR | కేంద్రం తీరుపై భవిష్యత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నామని, రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో కలిసి వచ్చే వారిని కలుపుకొని బలీయమైన ఉద్యమా�
రాజ్యాంగంలో భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా అభివర్ణించారని, కానీ దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక రాష్ట్రంలో మరణించిన వారిని సైకిళ్లపై తీసుకెళ్తున్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటి�
డయాలసిస్ పేషెంట్లకు ప్రత్యేకంగా ఫించన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోదకాలు పేషెంట్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన
హైదరాబాద్ : నీతి ఆయోగ్ చేసిన సిఫారసులే బుట్టదాఖలైన పరిస్థితేంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రగతిభవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ‘ఇవ