వికారాబాద్, ఆగస్టు 7 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నందున, ఈ నెల 8న(సోమవారం) ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్ల
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు దానిలో కనీసం సగం సత్తా కూడా చూపించలేకపోతోంది. భారత్తో సిరీస్కు ముందు వన్డేల్లో మొత్తం 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడానికే కష్టపడిన ఆ జట్టు.. భ
చేర్యాల, ఆగస్టు 7 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉదయం నుంచి కురుస్తున్న ముసురును లెక్కచే
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ఆదివారం లేఖ రాశారు. దేశంలో 52శాతం వ్యవసాయ భూములు నిస్సారమయ్యాయని, దేశంలో మట్టి
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఇన్ని రోజులు కష్టపడి చదివాడు.. ఇవాళ జరిగిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యాడు.. ఇవాళ తమ్ముడి పెళ్లి సైతం ఉండడంతో పరీక్ష రాసి.. ఉత్సాహంతో తమ్ముడి పెళ్లికి వెళ్�
Minister Harish Rao | నీతి ఆయోగ్ రాజకీయరంగును పులుముకుందని.. బీజేపీకి వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ శనివారం మ�
జహీరాబాద్, ఆగస్టు 7 : అక్రమంగా నిల్వ చేసిన 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. పరమేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా గుజరాత్కు తర
షాద్నగర్, ఆగస్టు7 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ రైతు స�
Minister KTR | తెలంగాణ చేనేతలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ ప్లాజాలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనం�
ఇబ్రహీంపట్నం రూరల్, ఆగష్టు 7 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేద ప్రజలకు వరంగా మారిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామానికి చెందిన డేరంగ
Heavy Rains | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భ�
కామారెడ్డి : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో రాధాస్వామి సత్సంగ సంస్థ వారు నూతనంగా నిర్మించే ధ్యాన మందిరానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. అదేవిధంగా సాయిక�