ఆసియా కప్లో టీమిండియా తన ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో తడబడినప్పటికీ చివరకు విజయతీరాలకు చేరింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ను భారత బౌలర్ల�
పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ తడబడుతోంది. ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (0) డకౌట్ కాగా.. ఆ తర్వాత కాసేపు నిలబడిన కోహ్లీ (35), రోహిత్ (12) స్వల్ప వ్యవధిలోనే వెనుతిరిగారు. ఇలాంటి సమయంలో ఆశలు పెట్టుకున�
పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడిన టీమిండియా సారధి రోహిత్ శర్మ (12) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. మహమ్మద్ నవాజ్ వేసిన 8వ ఓవర్ నాలుగ
పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు ఊహించిన ఆరంభం లభించలేదు. 148 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్కు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిద్ధిపేట పో�
పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయిన అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. నసీమ్ షా వేసిన బంతిని ఆఫ్�
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించారు. కీలకమైన వికెట్లు తీసుకున్న వీళ్లకు అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ నుంచి మంచి �
‘కోబ్రా’ (Cobra)తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విక్రమ్. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున
రాజన్న సిరిసిల్ల : వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఘటనపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ చివరి సంవత్సరం విద్యా
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్లో ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆసిఫ్ అలీ (9) కూడా అవుటయ్యాడు. భువీ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించ
కోవిడ్ కాలంలో రెండేళ్ల టైంలో నాలుగు చిత్రాలను విడుదల చేశాడు. అయితే జాను (Jaanu) సినిమా తర్వాత బరువు పెరిగిన (Over Weight)శర్వానంద్ ఇపుడు మళ్లీ స్లిమ్గా పాత లుక్లోకి మారిపోయాడు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడమే కాకుండా కీలక వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇఫ్తికార్ (28)ను అవుట్ చేసిన ప
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కళాకారుల సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ 33వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెల�