Bodh | బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు పేలుడు పదార్థాలు గుర్తించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 7231 పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు కొత్తగా 7946 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది.
Commercial gas | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి.
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 క్రస్టు గేట్లను ఐదడుగుల మేర ఎత్తి 80,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్కు ఎగువ నుంచ�
ఫస్ట్ డే ఫస్ట్ షో (First Day First Show)... శ్రీకాంత్ రెడ్డి హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. సంచితా బసు ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ న�
Ganesh Chaturthi | కర్ణాటకలో మతసామరస్యం వెల్లివిరిసింది. హిజబ్ వంటి ఎన్ని వివాదాలు తలెత్తినా తామంతా ఒకటేనని హిందూ, ముస్లింలు నిరూపించారు. వినాయక చవితి సందర్భంగా మాండ్యా (Mandya) జిల్లాలో జరిగిన గణనాథుని పూజలో (Ganesh Chaturthi)
Baramulla | జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. బారాముల్లా (Baramulla) జిల్లా సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతా బ