పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయిన అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. నసీమ్ షా వేసిన బంతిని ఆఫ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ దాన్ని సరిగా అంచనా వేయలేదు. దాంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో ఒక్క పరుగు వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.