Indonesia | ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రాజధాని సుమత్రాకు పశ్చిమాన ఉన్న పరియమాన్ సమీపంలో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనిద్వారా ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోరని
Houston | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్లోని హూస్టన్లో (Houston) ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో
Gadchiroli | మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కోయార్ అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర–దక్షిణద్రోణి తూర్పు విదర్భ నుంచి దక్షిణ
మనసుంటే.. పరిష్కరించాలన్న తపన ఉంటే దేశంలోని రైతు సమస్యలను పరిష్కరించడం పాలకులకు సాధ్యమేనని పంజాబ్కు చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నా�
జాతీయ రైతు ఐక్య సంఘటన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావే ప్రేరణ అని జాతీయ కిసాన్ ఆందోళన్ నేత, జయప్రకాశ్నారాయణ్ ప్రధాన అనుచరుడు ప్రొఫెసర్ రాకేశ్ రఫీక్ కొనియాడారు. దేశానికి అన్నం పెడుతున్
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యల పరిషారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ�
ఒకప్పుడు విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలంటే అది ఏ యూనివర్సిటీలో ఉన్నది? ఆ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ ఎంత? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్స్ను పట్టి�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పెద్దపల్లికి రానున్నారు. ఇందుకోసం అధికార యంత్రాం గం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లికి చేరుకొంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని �
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) అంశాల్లో బాలికలు నైపుణ్యం పెంచుకోవాలని, ఇవే వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్�
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దళితులు కన్నెర్రజేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దళితులకు ఉచితంగా డబ్బులు ఎలా ఇస్త
విద్యుత్తు ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) రాష్ట్రప్రభుత్వం పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 3.646 శాతం పెంచుతూ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు