నెల రోజులపైగా గ్యాప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేశాడు. కొందరు ఈ ఇన్నింగ్స్పై విమర్శలు చేస్తుండగా.. టీమిండియా మాజీ �
ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై.. వజ్రోత్సవ సావనీర్ను విడుదల చేశారు. టీటీడీ ట్రస్ట
హైదరాబాద్ : విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాజేంద్రనగర్లో పాడి రైతుల అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో రాష్ట్ర పశ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసాయి. కాగా, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు...
మంగళగిరి నియోజకవర్గానికి చెందిన బీసీ నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గంజి చిరంజీవి వైసీపీలో చేరడం మంగళగిరిలో టీడీపీకి...
BPCL | ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 8 లోపు దరఖాస్తు
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం ఢిల్లీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, సభలో బీజేపీ సభ్�
Spinach Cultivation | పాలకూరలో విటమిన్ ఏ, సీ తో పాటు మాంసకృత్తులు, పైబర్, ఐరన్, కాల్షియం ఉండి మనకు శక్తినిస్తాయి. వాతావరణంలోని హెచ్చు తగ్గులను తట్టుకుని నిలబడుతుంది. సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా లాభాలను...
Nitin Gadkari | కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు ఓ మిత్రుడు సలహా ఇచ్చాడని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, దీనికి తాను ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో మునగడం మేలు’ అని సమాధానం చెప్పినట�
Errabelli Dayakar rao | బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం