ఆత్మహత్య కారణాల్లో ఇదే ప్రధానం 33.2% బలవన్మరణాలకు కారణం 2021లో ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో ఏ సమస్య వచ్చినా కుటుంబం అండగా నిలిచేది. ఇప్పుడు కుటుంబమే సమస్యగా మారుతున్న
తాజా గణాంకాలు విడుదల హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రూ.19,329 కోట�
కేంద్ర ఆర్థిక మంత్రి నోట అబద్ధాలు కేంద్ర పథకాలకు పేరు మార్చారని అసంబద్ధ వాదనలు కామారెడ్డి పర్యటనలో ఝుటాలు హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఝుటా బీజేపీ నేత జుమ్లా మాటలివి. కేంద్రంలో గొప్ప హోదాలో �
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఉదయ్పూర్కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అధికారులు తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఉదయ్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్లో వైబ్రేషన్
న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్కు నిర్ధిష్ట వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించ�
WhatsApp | సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ జూలై 23,87,000 భారతీయ ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో 14 లక్షలకుపైగా ఖాతాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వాట్సాప్ నిషేధించినట్లు గురువారం తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇ
Shivpal Yadav | ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివ్పాల్.. యాదవ కమ్యూనిటీ కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతామని పేర్కొన్నారు. యాదవ పునరుజ్జీవన
Road Safety World Series | రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తిరిగి రానున్నది. గతేడాది నిర్వహించిన ఈ టోర్నీ భారీ విజయాన్ని అందుకున్నది. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత బ్యాట్ పట్టుకున్న అభిమాన క్రికెటర్లను చూసేందుకు పెద్ద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. యునిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ను ప్రవేశపె�