డిస్పూర్ : అసోంలోని బార్పేట జిల్లాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులకు ఏఐక్యూఎస్, అన్సురుల్లా బంగ్లా టీమ్ (ABT)తో సంబంధాలున్నాయని బార్పేట ఎన్సీ అమిత్
Suicide Cases | దేశంలో ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం.. 2021 సంవత్సరాంలో 10లక్షల మందికి 120 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు 2010 సంవత్సరంతో పోలిస�
Ghana | అది జూపార్క్. ఎన్క్లోజర్లో సింహం సేద తీరుతున్నది. ఇంతలో ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. ఇంకేముంది.. రెప్పపాటులో అతనిపై దాడిచేసిన ఘటన ఘనాలోని జంతు ప్రదర్శనశాలలో జరిగింది.
అమరావతి : రాజమండ్రిలోని కుమారి టాకీస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సన్ ఎలక్ట్రానిక్స్ టీవీ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా సమాచార
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాల నేపథ్యంలో భారత బెంచ్మార్క్ సూచీలు సోమవారం భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్ 1,260.62 పాయింట్లు పతనమై 57,623.25 పాయిం�
India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 9వేలకుపైగా కేసులు రికార్డవగా.. తాజాగా 7వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 27 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శ�
Gutha sukender reddy | శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాని, అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండలి చైర్మన్
Nagarjuna sagar | నాగార్జునసాగర్ (Nagarjuna sagar ) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి సాగర్కు 3.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను