దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న ఇఫ్తికార్ అహ్మద్ (28)ను హార్దిక్ అవుట్ చేశాడు. హార్దిక్ వేసిన షార్ట్ బాల్ను ఆడటంలో అహ్మద్ విఫల�
నారాయణపేట : ఆర్టీసీ స్టీరింగ్ రాడ్ విరిగిపోగా.. బస్సు పంట పొల్లాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మండలం అనుగొండ నుంచి మ�
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. బాబర్ ఆజమ్ (10), ఫఖర్ జమాన్ (10) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (29 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్
Minister Niranjar Reddy | నమ్మిన లక్ష్యమం కోసమే తన పోరాటమని, ప్రజల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కిష్టగిరి సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం న�
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. బాబర్ ఆజమ్ (10) అవుటైన కాసేపటికే మరో కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ (10) కూడా పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన పవర్ప్లే చివరి ఓవర్లో షార్�
పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ తీసుకుంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లోనే సత్తాచాటాడు. తొలి ఓవర్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను ఇబ్బంది పెట్టిన భువీ.. మూ�
Habits After Lunch | మనలో చాలా మందికి భోజనం చేసేటప్పుడు.. భోజనం చేసిన తర్వాత కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిపై పడిపోయి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటుంటారు. అయితే, భోజనం చేయగానే కొన్ని పనులను చేయకుండా చూసుకోవడం...
ఆసియా కప్ వేదికగా దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. గతేడాది ఇదే దుబాయ్లో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. క్రీడాభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ�
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఆసుపత్రిలో నలుగురికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయ్యింది. బాధితులను రాంచీలోని భగవాన్ మహావీర్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు అధ�
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా మార్క్ ఆంటోని (Mark Antony). అధిక్రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
CM KCR | ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి ప