పాకిస్తాన్తో భారత్ ఆడే మ్యాచ్లో మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తా చాటతాడని అఫ్ఘానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్ఘర్ అఫ్ఘాన్ అన్నాడు. కీలకమైన మ్యాచులన్నింటిలో కోహ్లీ రాణిస్తాడని చెప్పిన అఫ్ఘా
కార్తీ (Karthi) ప్రస్తుతం మణిరత్నం మల్టీస్టారర్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1)లో కీ రోల్ చేస్తుండగా..ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు కార్తి. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు.
జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో వచ్చే నెల 5 నుంచి పవిత్రోత్సవాలను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ...
హైదరాబాద్ : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలంటే.. సున్నా’ అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్
పాలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ మహిళపై వైఎస్సార్ లేఅవుట్కు చెందిన వ్యక్తి కిరణ్ కన్నుపడింది. తన కోరిక తీర్చాలంటూ ఆమె వెంటపడ్డాడు. తన కోరిక తీర్చవెందుకు అని ప్రశ్నిస్తూ కొట్టడం...
ఊళ్లో జరుగుతున్న పండగ చూడ్డానికి తాతయ్యతో కలిసి వెళ్లిందా పాప. తిరిగి వచ్చే సమయంలో బెలూన్ కావాలంది. అలా అడగటమే ఆ పాప ప్రాణాలు తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్కు 150 కిలోమీట్ల దూరంలో ఉండే షిండీ గ్రామ
జమ్మూ కాశ్మీర్ : అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శనివారం తెల్లవారుజామున సరిహద్దు భద్రతా దళం (BSF) పాకిస్తాన్ చొరబాటుదారుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సియాల్కోట్ నివాసి మొహమ్మద్ షాబాద్ (45) కదలికను �
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అరాచకాలకు అంతేలేకుండా పోతున్నదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తమ వెనక ఉన్నారన్న నమ్మకంతో వారు...
ఆసియా కప్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్కు ముందు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ.. భారత జట్టుకు విషెస్ చెప్పారు.