సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kayan) పుట్టినరోజు సందర్భంగా జల్సా ( Jalsa ReRelease) సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక పనులు కూడా పూర్తయినట్టు సమాచారం.
షాలినీ పాండే (Shalini Pandey) తొలి ప్రయత్నంలోనే మంచి బ్రేక్ అందుకున్న ప్రాజెక్టు అర్జున్ రెడ్డి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హద్దులను చెరిపేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఇద్దరు వ్యక్తులను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విపిన్కుమార్ శర్మ, అతని భార్య నీలం శర్మలను ట్రాన్సిట్ వారెంట్�
సాయన ఎరువులు క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే ధ్యేయంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన�
ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) డైరెక్ట్ చేస్తున్న మూవీ 'ది ఘోస్ట్' (The Ghost). మహేశ్ బాబు ట్రైలర్ను లాంఛ్ చేశాడు. దుబాయ్ ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ తో మొదలైంది ట్రైలర్. .
విజయనగరం మున్సిపల్ అధికారులు చెత్త పన్ను పేరుతో పరమ చెత్త విధానాన్ని అనుసరించి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. పూల్బాగ్ కాలనీలోని సాయి అమృత అపార్ట్మెంట్లో నివసించే వారు చెత్త పన్ను కట్టలేదని స్థా�
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదైంది. ఈ మేరకు రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు గురువారం పీడీయాక్ట్ నమోదు చేశారు. రాజాసింగ్ను అరెస్ట్ చేస�