వినాయకుడి దీవెనలతో సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలక�
అది రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్. కేంద్ర సహాయ మంత్రి దేవ్సిన్హ్ చౌహాన్.. తుర్క యాంజాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. గుడి ఆవరణలో ఆయన ఆసనంపై కూర్చొన్నారు. ఆయనతోపాటు అక్కడికి వచ్చిన స్థాన�
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త
గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయంలో జడేజా పాత్రను తక్కువ చేయలేం. రోహిత్, కోహ్లీ ఇద్దరూ వెంట వెంటనే అవుటైన తర్వాత పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడ�
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ యూ టర్న్ తీసుకున్నాడు. కోహ్లీని టీ20 జట్టు నుంచి ఎందుకు తొలగించరు? అంటూ కొంతకాలం క్రితం షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్.. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ ఫామ్పై ఎలా�
పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి రిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక ఇపుడు త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ నటించిన జల్సా కూడా రీరిలీజ్కు రెడీ అవుతుంది. కాగా ఇపుడు మరో క్రే
రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల పట్టాల మీదుగానే రోడ్లు వెళ్తుంటాయి. అక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మూడు రైలు పట్టాల మీదుగా వెళ్�
కోలీవుడ్ (Kollywood)స్టార్ హీరో విజయ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. విజయ్ చెన్నైలో ఖరీదైన అపార్టుమెంట్ను కొనుగోలు చేశాడట.