హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో పరిస్థితిని నగర పోలీస్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. గురువారం వేకువజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో శాలిబండలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. గత రా�
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ధరూర్ మండల పరిధిలోని అల్వాలపాడు గ్రామం మైలగడ్డ సేజీ మధ్య ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జర�
తమకూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం వేకువ జామున శిరా తాలూకాలోని బాలెనహళ్లిలో లారీ – జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది దుర్మరణం పాలయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇం�
కీవ్ : ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున డ్నిప్రోపెట్రోవ్స్కీ ప్రాంతంలోని రైల్వేస్టేషన్పై రష్యా దళాలు రాకెట్తో దాడి చేయగా కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది వరకు మరణించి ఉండొచ్చన�
వాషింగ్టన్ : అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ మరోసారి కరోనా బారినపడ్డారు. బుధవారం ఆమె కొవిడ్ టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్ తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నార
స్పెయిన్ : ప్రపంచంలోనే తొలిసారిగా ఆశ్చర్యకరమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్తోపాటు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తిలో ఏకకాలంలో మంకీపాక్స్,
తొమ్మిదేండ్లలోపు పిల్లలే వైరస్ బాధితులు పొరుగు రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులు అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకా�
నాగిశెట్టిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మతం ముసుగులో పంచాయితీలు పెడుతున్నది బీజేపీ శామీర్పేట, ఆగస్టు 24: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, తెలంగాణలోని 12,700 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. బీహార్లో మరింత దిగజారింది. ఇటీవలే మహారాష్ట్రలో అధికార శివసేనను నిట్టనిలువునా చీల్చి.. దొడ్డిదోవన అధికా�
మునుగోడులో కారు గెలుపు ఖాయమని, అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మత కలహాలను రెచ్చగొట్టే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తు�
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. �
పంపిణీకి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 289 భిన్నమైన ఆకృతుల్లో తయారీ ఆకర్షణీయమైన రంగుల్లో.. ఆకట్టుకునే డిజైన్లు ఈ నెలాఖరు నాటికి జిల్లాలకు చేర్చనున్న సర్కారు రాష్ట్ర ఆవిర్భావం నుంచి బతుకమ్మ, బోన�
శివన్నగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తానని నమ్మబలికి ఓట్లేయించుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పత్తా లేకుండా పోయాడని మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ర�