ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, పాల్రెండ్ గ్రూప్ మాజీ చైర్మన్ పాలెం శ్రీకాంత్ రెడ్డి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వాటన్నింటినీ స్ఫూర్తిమంతంగా చెప్పాలనే తపనతోనే ‘ఎహెడ్ ఆఫ్ టైమ్స్’ పుస్తకం రాసినట్లు ప్ర
సీపీఎస్ విధానాన్ని ఎత్తివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. వచ్చే నెల 1 వ తేదీకి బదులుగా 11 న నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా..
ఆసియా కప్లో టీమిండియా శుభారంభం చేసింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అంటు బంతితో, ఇటు బ్యాటుతో రెచ్చిపోయి జట్టుకు విజయాన్నందించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్ వంటి జట్లకు గతం
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం జనరల్, వొకేషనల్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి...
కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం మరోసారి కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం...
కాషన్ డిపాజిట్ సొమ్ముపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. అవాస్తవాలను ప్రచారం చేసిన టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ ర�
తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు వేటూరి ప్రభాకరశాస్త్రి అని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పేర్కొన్నా�
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి. నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 2
Organic fertilizers | ఇంట్లోని చెత్తను.. వంటింట్లోని కూరగాయల ముక్కలను తీసి పారేయకండి. ఇవే సేంద్రీయ ఎరువుగా మారి మన ఇంట్లో మొక్కలకు జీవాన్నిస్తాయి. ఇలా తయారుచేసుకునే సేంద్రీయ ఎరువులతో...
Sidhu Moosewala Murder Case | సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందుతుడు, గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మేనల్లుడు సచిన్ బిష్ణోయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అజర్బైజాన్ వద్ద పట్టుకున్నట్లు సమాచ�
Dandruff Remedies | జుట్టు ఊడటంతో పాటు చుండ్రు వేధింపులు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. నేచురల్ టిప్స్ వాడడం వల్ల చుండ్రు సమస్యను నివారించుకోవచ్చునని నిపుణులు...
హైదరాబాద్ : సెప్టెంబర్ 3న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనున్నది. అనంతరం అదే రోజు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్�
భద్రాద్రి కొత్తగూడెం : చెర్ల మండలం కుర్నపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. నలుగురు మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి ఉప సర్పంచ్ ఇర్ప రామారావు నివాసాన