గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా విశాఖపట్నం గాజువాకలో అత్యంత ఎత్తైన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గాజువాక లంకా మైదానంలో ‘కైలాస విశ్వరూప మహా గణపతి’ 89 అడుగుల ఎత్తుతో...
బనగానపల్లికి చెందిన సీనియర్ వైసీపీ నేత కాటసాని రమాకాంత్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫేస్బుక్ వేదికగా ఒక వాక్యం రాసిన కాటసాని.. అటు పార్టీ కార్యకర్తలకు, ఇటు అధిష్టానాన్ని ఆశ్చర్యంలో..
ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రభాస్-మారుతి కలయికలో రాబోతున్న సినిమా నేడు లాంఛ్ అయింది. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు అతికొద్దిమంది మాత్రమే హాజరైనట్టు సమాచారం.
ప్రభాస్ అందుబాటులో లే�
హిందూపురంలో చనిపోయిన డాక్టర్ అక్షితది హత్యగా పోలీసులు తేల్చారు. ఆమె వెంట వచ్చిన వ్యక్తే ఆమెను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గొంతు నులమడం వల్ల చనిపోయినట్లు ..
తాళ్ళపాక అన్నమాచార్యులవారు శ్రీ వేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ రచించిన 32 వేల సంకీర్తనల్లో 14 వేల సంకీర్తనలు మాత్రమే వెలుగుచూశాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మిగిలిన సంకీర్తనలను కూ�
Sex problems | మనిషి జీవితంలో శృంగారం ఒక గొప్ప అనుభూతి. శృంగారం కారణంగా మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. అయితే, ప్రస్తుత రోజుల్లో పనుల ఒత్తిడి, ఆందోళన, ఇతర కారణాల వల్ల శృంగార సమస్యలతో చాలా మంది
హైదరాబాద్ : బస్తీల సుస్తీ పోగొట్టాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆ�
soybeans cultivation | తెలంగాణలో ఖరిఫ్లో పండించే వర్షాధార పంటల్లో సోయచిక్కుడు ప్రధానమైనది. రైతులు సోయాపంటను ఆశించే చీడపిడల గురించి అవగాహన ఏర్పరచుకుని సరైనా సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే...
జమ్మూకశ్మీర్ : సరిహద్దుల నుంచి భారత్లోకి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు యత్నిస్తుండగా.. బీఎస్ఎఫ్ అడ్డుకున్నది. వేకువ జామున అంతర్జాతీయ సరిహద్దు వెంట చిల్లియారి సరిహద్దు అవుట్ పోస్ట్ సమీపంలో అనుమా
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో గురువారం కీలక భేటీ జరుగనున్నది. సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరవగా.. దాదాపు 12 మంది శాసనసభ్యులు సమావేశానికి గైర్హాజరైనట్లు సమాచారం. �
వనపర్తి : ఒక్కటి కాదు, రెండు కాదు 50 చోట్ల ప్రభుత్వ అధికారులతో పల్లెనిద్రలు అనేది ఒక గొప్ప సందర్భానికి నాంది అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి వజ్ర సంకల్పంలో భాగంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఆముద
శ్రీనగర్ : వరుస భూకంపాలు జమ్మూకశ్మీర్ను వణికిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి గంట వ్యవధిలో కత్రాలో వరుస భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. మొదట రాత్రి 11.04 గంటల ప్రాంతంలో రిక్టర్
India COVID-19 Update | దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 10,725 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. తాజాగా 13,084 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ కారణంగా 34 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కే�