వరంగల్ : వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్కు బాధ్యులైన వార్డెన్ జ్యోతి, కుక్ వెంకట్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్లో సోమవారం ర�
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఐఈడీ బాంబు పేలి 35 మంది పౌరులు మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు. చనిపోయిన 35 మంది సాధారణ పౌరులేనని అధికారులు వెల్లడించారు. సైన్యం రక్షణలో పౌరులను సురక్షిత ప్రాం�
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బాణసంచా అక్రమ తయారీ గుట్టు రట్టయింది. ఈ పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తున్నది. యాతపాలెం సమీపంలోని అక్రమ బాణసంచా గోదాములో ఈ పేలుడు...
ఓ వింత శిశువు జననం డాక్టర్లనే ఆశ్చర్యపరిచింది. జింకను పోలిన కాళ్లతో శిశువు జన్మించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా మన్పురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. నవజాత శిశువు కే�
అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమకిచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలంటూ విజయవాడలో ధర్నా చేపట్టారు. ఆగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ...
Minister KTR | ఓఆర్ఆర్పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు నానక్ రామ్గూడ వద్ద రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శుంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ �
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దాదాపు 10 గంటల సమయం...
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య కోల్డ్వార్ కాస్తా ప్రత్యక్ష యుద్దానికి దారితీసింది. గుడివాడలోని కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా కార్యకర్తల
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తర�
హైదరాబాద్ : లండన్ చేసేత బతుకమ్మ, దసరా సంబురాల పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో.. అక్టోబర్ 1న ఘనంగా చ�
జిల్లావాసుల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. జిల్లాలో పెన్నా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బరాజ్ను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అలాగే, సంగం బరాజ్ వంతెనను కూడా.
శ్రీనగర్ : జమ్మూలోని ఆర్నియా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంట మంగళవారం పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. వెంటనే భారత బలగాలు సైతం ధీటైన బదులిచ్చాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ కాల్పులు జరుగడం �
లసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తరగతి గదుల్లో ఊపిరాడక చిన్నారులు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని సమీపంలోని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్న�
వరంగల్ : ఫుడ్ పాయిజన్తో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ పరామర్శించారు. సోమవారం రాత్రి బల్లిపడిన భోజనం తిన్న వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల ఆ