రాంచీ : ఆహారం విషయంలో తలెత్తిన వివాదం హత్య దాకా దారి తీసింది. ఓ ఇద్దరు దంపతులను పనోడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ గుమ్లా జిల్లాలోని మజ్గావ్ జాంతోలి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా
నల్లగొండ : దేశ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని నకిరేకల్ ఎమెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పిడుగులు పడే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
కాలం మారుతున్నా దేశంలో వరకట్న సమస్య మాత్రం చావడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.5 లక్షల కట్నం ఇవ్వలేదనే కారణంతో భార్యకు నిప్పుపెట్టాడో భర్త. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మండ్వాలీలో వెలుగు చూసింది. సదరు మహి�
సంగారెడ్డి : ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు 12వేల క్యూసెక్కుల వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు 15వ నెంబర్ గేటును 1.5 మీటర్లు పైకెత్తి 12,997 క్యూసెక్కుల నీటిని దిగువ�
శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేసి జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్
ఇండియన్ 2 (Indian 2), ఆర్సీ 15 సినిమాలు ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా వాయిదా పడ్డ ఇండియన్ 2 షూటింగ్ మళ్లీ రీసెంట్గా సెట్స్ పైకి వెళ్లింది.
హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ను కాళోజీ నారాయణరావు పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డుతో పాటు రూ. రూ.1,01,116 నగదు బహుమతి, జ్ఞాపికతో ఆయనను ప్ర�
Pregnant food | ర్భధారణ సమయంలో తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వానాకాలంలో అయితే మరీ ఎక్కువ. జలుబు, ఇతర జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ గణనాథు�
కొత్తగా బ్రిడ్జిలు కట్టినప్పుడు వాటిని అధికారులు వచ్చి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించడం అందరికీ తెలిసిందే. అలాగే ఒక చిన్న నదిపై కట్టిన బ్రిడ్జిని అధికారులు ప్రారంభించారు. అలా రిబ్బన్ కత్తిరించారో లేదో.