యాచారం, సెప్టెంబర్7: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన 30 మంది ఎమ్మెల్యే కిషన్ర�
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడి�
సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 7 : స్వచ్ఛ, ఆరోగ్య సిద్దిపేటకు ప్రజలందరూ సహకరించాలి. నిత్యం అరగంట నడవడంతో పాటు, యోగా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ�
ఆసియా కప్లో భారత ఇన్నింగ్స్ దాదాపు ముగిసింది. సూపర్-4 దశలో వరుస ఓటములతో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు దాదాపు మాయమయ్యాయి. ఈ క్రమంలో భారత జట్టు ఆటతీరుపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. ఇదే విషయాన్ని మాజీ స్ట�
బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) సందడిగా మొదలై..ఇంట్రెస్టింగ్గా కొనసాగుతోంది. గతంలో అయితే బిగ్ బాస్ షో ఆదివారం షురూ అయితే నామినేషన్స్ ప్రక్రియ సోమవారం నుంచే మొదలవడంతో..ఎవరిని నామినేట్ చేయాలో క్లారిట
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏది చేసినా సంచనలంగానే ఉంటుంది. ఇటీవల ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు బొకే ఇచ్చేందుకు నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడేమో ఏకంగా ఏపీ బీజేపీ ఇంఛార్జీ ఇంటికెళ్లి...
లక్నో : ప్లాట్ఫామ్ అంతా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. అప్పుడే ఓ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ప్లాట్ఫామ్పైకి వచ్చి ఆగింది. హడావుడిగా ఆ ఎక్స్ప్రెస్ను ప్రయాణికులందరూ ఎక్కేస్తున్నారు. ఓ ప్రయ
కరీంనగర్ : జిల్లాలో ఈ నెల 9 న జరుగు వినాయక నిమజ్జనం సజావుగా, సంప్రదాయబద్దంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంల�
ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జైనథ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లక్ష్మీపూర్ రిజర్వాయర్లో పడిపోగా..ప్రియాంక(15) అనే విద్యార్థిని మృతి చెంది�
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ముల�