Chamanti cultivation | అన్ని పూలతోటల్లో చక్కగా అమరే పూల మొక్క చామంతి. ప్రత్యేకించి వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే చలికాలం నాటికి అందివస్తాయి. సాగు చేపట్టి మంచి లాభాలను పొందే అవకాశాలు...
హైదరాబాద్ : నమో వెంకటేశా నమో తిరుమలేశా పాటతో మా చిన్నతనంలో గ్రామాల్లో నిద్రలేచే వారమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వార�
Sleep Apnea | నిద్ర సంబంధిత సమస్యలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రాత్రి సమయంలో రాత్రి సమయంలో సరైన నిద్రలేకపోవడంతో మధుమేహం, గుండెజబ్బులు, ఆందోళన, ఒత్తిడి తదితర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం �
IT Raids | దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమైపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్ట్రాలే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి.
Pimples | కాంతివంతంగా ఉండే ముఖంపై మొటిమలు వస్తే వాటిని ఎలా తగ్గించుకోవాలని హైరానా పడిపోతున్నారు. అలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అయితే మొటిమల సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా...
నల్లగొండ : ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి ట
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందించి మాట నిలబెట్టుకున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో లబ్ధి�
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం మంత్రి జిల్లాలోని నంగునూర్ మం�
చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో తమిళనాడుకు చెందిన సీబీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూలై 11న చైన్నైకి సమీపంలో ఉన్న వానగరంలో అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా.. మాజీ మ�
IIT hyderabad | ఐఐటీ హైదరాబాద్కు (IID Hyderabad) చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం క్రితం ఎంటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం మరువక ముందే మరొకరు బలవన్మరణానికి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పటాకులను ఆప్ ప్రభుత్వం మరోసారి నిషేధించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు బ్యాన్ అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ బుధవారం ప్రకటించారు. దేశ ర�