Union Minister Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలకు తప్పుడు ప్రాజెక్టు రిపోర్టులే కారణమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్�
ఆంధ్ర యూనివర్శిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూర విద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 10 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను అనుమతిస్తారు.
కరీంనగర్ : రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 30 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సో�
ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆయన ఫిర్యాదు చేసింది బంగారు నగలో.. లక్షల నగదున్న బ్యాగో కాదు.. పొలం దగ్గర పెట్టిన ఓ ఫ్లెక్సీ మాయమైందంట. ఇంతకీ ఆ ఫ్లెక్సీ ఎవరిది.. ఆ ఫ్లెక్సీల
మహబూబ్నగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అడ్డాకుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక
వన్డే కెప్టెన్సీ నుంచి వివాదాస్పదంగా తొలగించిన తర్వాత.. సఫారీలతో జరిగిన టెస్టు సిరీస్లో కూడా కోహ్లీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారధ్యంలో జట్టు ఓటమితో.. మూడో మ్యాచ్లో �
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేన
నిర్మల్ : కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున
మహబూబాబాద్ : రాష్ట్రంలో గత ఏడేండ్లలో గురుకుల విద్య అభివృద్ధికి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి విద్యాభివృద్ధికి పాటుపడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్ర ప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో చికిత్స పొందుతున్న చెన్నుపాటి గాంధీని...
ముంబై : సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహావికాస్ అఘాడి ప్రభుత్వం గవర్నర్కు పంపిన 12 మంది ఎమ్మెల్సీల జాబితాను ఉపసంహరించుకోగా.. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. షిండే