ఆగ్నేయ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటి గమ్యాలను కుదించారు. లఖోలి-రాయ్పూర్ మధ్య రెండో లైన్ పనులు, నయా రాయపూర్ స్టేషన్, యార్డు ఆధునీకరణ పనులు...
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఆమె మొదటగా స్వయంభూలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర�
హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హైదరాబాద్తో పాటు హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ విద్యానగర్లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికార�
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే కొన్ని వర్గాలకు చెందిన అభిమానులను...
Minister Sabitha reddy | విద్యావ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా సమయంలో టీచర్లు చేసిన కృషిని సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు.
Low BP | రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఆరోగ్యంగా లేకపోతే రక్తం సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. దీనినే బ్లడ్ ప్రెజర్ అంటుంటాం. అంటే శరీరంలో సరిపడా రక్తం లేదని అర్థం చేసుకోవాలి. బ్లడ్ ప్రెజర్..
పెద్దపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీలత(34) అనే వివాహిత ఉర�
కరీంనగర్ : తెలంగాణ రాకముందు నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు ఉండేవి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను దిగుమతి చేసుకుంటే స్వరాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్ర�
Minister Jagadish reddy | స్వాతంత్య్ర ఉద్యమంలో ఉపాధ్యాయులపాత్ర గణనీయమైనదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్.. రాష్ట్రపతిగా కాకుండా ఉపాధ్యాయ వృత్తికే
మెదక్ : మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఎల్లమ్మ గుడి వెనకాల పిట్లం బెస్కు చెందిన రాచుపల్లి
వరంగల్ : నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరీసా చేసిన సామాజిక సేవ ఎంతో గొప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాజీపేట ఫాతిమా సెంటర్ లో కేథడ్రల్ చర్చి అధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా 25వ వర్