రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ నెల 12కు సమావేశ�
చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో వంకలు తిరిగిన మంజీర నది. సూర్యుడిని కమ్మేసిన మబ్బుతునక.. చినుకు రాలితే ఒడిసిపట్టుకుందామా అన్నట్టు చూస్తున్న జలదోసిలి. అది సంధ్యాసమయపు మేఘ మంజీరం. హెలికాప్టర్ నుంచి తీసిన ఈ ద�
485 సబ్ సెంటర్లు, 43 పీహెచ్సీలకు కొత్త భవనాలు ఈ నెల 9లోగా టెండర్లు, డిసెంబర్లోగా నిర్మాణాలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: గ్రా
కేంద్రంలో బీజేపీ సర్కారుకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. రైల్వే కార్మికులు తలచు
జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ డ్యూటీ మీట్ 2022లో తెలంగాణ జైళ్లశాఖ అధికారులు సత్తా చాటారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆరో జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్-2022 ఈ నెల 4 నుంచి మూడురోజుల పాటు నిర్వహించిన ఈ డ్యూటీ మీట�
నిధుల సమీకరణకు రాష్ర్టానికి ఆర్బీఐ అనుమతి హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.2,000 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండ
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూమిని స్వాధీనం చేసుకొనేందుకు హద్దు రాళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. దీనిలో భాగంగా రెవెన్యూ అధికారులతోపాటు జాతీయ
40 ఫీట్ల స్థూపంపై 12 ఫీట్ల ప్రతిమ ఏర్పాటు పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 6: తొలి తెనుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడి అతి ఎత్తయిన విగ్రహాన్ని జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. పాలకుర్తిలో పర్యాటక అభ
ఏపీ జెన్కోకు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లకు కేంద్ర విద్యుత్తు శాఖ ఇటీవల ఏకపక్షంగా ఆదేశాలు జారీచేయడంపై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) తీవ్రస్థా
రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వెల్లడించింది
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శాసనమండలిలో మంగళవారం రాష్ట్రంలో అతి�
ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పగ నెగ్గాల్సిన మ్యాచ్లో భారత జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో రోహిత్ శర్మ (72), సూర్యకుమార్ యాదవ్ (34) మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. మిడిలా�
ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక జట్టు మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో దనుష్క గుణతిలక అవుటయ్యాడు. అశ్విన్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన గుణతిలక రాహుల్కు చిక�
శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్న శ్రీలంక ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. అతని బౌలింగ్లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ధాటి�