వరంగల్ : కరోనా సమయంలో అప్పు తెచ్చి మరీ పెన్షన్లు ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలం కేంద్రంలో కొత్త గా మంజూరు అయిన పెన్ష
మద్యం కోసం మందు బాబులు ఎంత దూరం వెళ్తారు? ఏం చేస్తారు? అంటే అందరి నోటా వచ్చే సమాధానం ఒక్కటే. ఒక్క పెగ్గు కోసం వాళ్లు ఎంత దూరమైనా వెళ్తారు. తాజాగా తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగిన ఘటన ఈ సమాధానాలకు అద
సెప్టెంబర్ 9న సందడి చేసేందుకు రెడీ అవుతుంది బ్రహ్మాస్త్ర (Brahmastra). ఇప్పటికే రణ్బీర్ కపూర్ అండ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న
అమరావతిని రాజధానిగా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న అక్కడి రైతులు.. రెండో దశ పాదయత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి రెండో దశ పాదయాత్రను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు...
CM KCR | కొత్తగా నిర్మించిన నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కో�
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని నటి సుమయా రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా
లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్లో లివానాలో మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఊపిరాడక గదుల్లో �
మహబూబాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా ఆదాయాన్ని మరింత పెంపొందించుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంల�
Allegation on TTD | తిరుమలలో టీటీడీ సిబ్బందిపై ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం టికెట్ల వ్యవహారంలో సిబ్బంది ప్రవర్తనపై
నాగర్కర్నూల్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు దాదాపు మూడు దశాబ్దాల కాలం కమ్యూనిస్టు పెద్దన్నగా ఉన్న కామ్రేడ్ మాడ్గుల లింగా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. లింగారెడ్డి మృతి పట్ల వ్యవసాయ
Bomb Blast | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో సోమవారం బ్లాస్ట్ జరిగింది. రష్యా రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు చోటుచేసుకున్నది. బ్లాస్ట్లో దాదాపు 20మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌ�
పీ ఈఏపీసెట్ అర్హత పరీక్ష కనీస మార్కుల్లో సడలింపు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్ర�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ (CVC)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఖాళీలను సకాలంలో, పారదర్శకంగా భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటి