Errabelli Dayakar rao | రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్ : పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. అనంతరం ట్యాంక్�
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లు ఐదు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువనుంచి 1,17,705 క్యూసెక్కుల వరద వస్తుండగా
NCERT Survey | పరీక్షలు అంటేనే విద్యార్థులో ఓ రకమైన భయం. ఎలా చదవాలి..? ఏం చదవాలి? పరీక్షలు తప్పితే తల్లిదండ్రులు ఏమంటారోనని ఆందోళనకు గురవుతూ ఉంటారు. అలాగే పరీక్షల ఫలితాల సమయంలో పరిస్థితి మరీ చెప్పనక్కర్లేదు. అయితే, �
Moloy Ghatak | పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ (Moloy Ghatak) ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు
Corona cases | దేశంలో కొత్తగా 5379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది
Umesh Katti | కర్ణాటక అటవీ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ విశ్వనాథ కత్తి కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. 61 ఏండ్ల ఉమేశ్ అర్ధరాత్రి వేళ తన స్వగృహంలో పడిపోయారు.
Ravi Narain | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ, ఎండీ రవి నరైన్ను (Ravi Narain) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అప్రకమంగా ఫోన్ట్యాపింగ్ చేసిన కేసులో ఆయనను
Champhai | మిజోరంలోని చంఫైలో (Champhai) స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 12.50 గంటలకు చంఫైకి సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదయిందని
ECET | బీటెక్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన ఈసెట్ (ECET) వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. బుధవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు స్లాట్లు
నందికొండ/శ్రీశైలం/అయిజ/మదనాపురం, సెప్టెంబర్ 6: కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు మంగళవారం 1,18,539 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ఎన�
కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన సింహగర్జన దేశమంతటా ప్రతిధ్వినించింది. రైతులకు ఉచిత కరెంటు హామీతో 2024లో బీజేపీ రహిత సర్కారును ఏర్పాటు చేస్తామన్న ఆయన సంకల్పం జాతిగుండెల్లో ప్రతిఫలించింది. దేశవ్యాప్తంగా పత్
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం అయితే.. ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులకు కావల్సినంత సాగునీరు ఇస్తామని, �