హైదరాబాద్ : నిన్న ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో లిఫ్ట్లో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసి కరిచిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే ఇవాళ నోయిడాలో మరో బాలుడిపై కుక్క దాడి చేసింది. ప్రస్త�
లైగర్ (liger) సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం విజయ్ దేవరకొండతోపాటు వన్ ఆప్ ది ప్రొడ్యూసర్ నిర్మాత ఛార్మీ, ఇతర టీం �
జయశంకర్ భూపాలపల్లి : మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. డిజిటల్ విద్యా బోధనను మెరుగు పరచాల
Google Chrome | మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను వాడుతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. వీలైనంత మేరకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కొత్త వెర్షన్ను అప్డేట్ చేసుకోండి. లేకుంటే ఇబ్బందులుపడక తప్పదు. క్రోమ్ బ్రౌజర్ (వర్
‘మన కడప’ పేరుతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే సదుపాయాన్ని అధికార యంత్రాంగం అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్యాటక ప్రాంతాల సందర్శన ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు.
సూర్యాపేట : ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 3
Kamal R Khan | బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కేకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వేధింపుల కేసులో గత నెలలో ఆయనను పోలీసులు ముంబై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
టీడీపీ హయాంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులను తాము చేపడుతున్నట్లుగా వైఎస్ జగన్ సర్కార్ గొప్పలకు పోవడాన్ని దేవినేని ఉమ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రాజెక్టుల పేర్లు మార్చారే గానీ...
హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో పరిశీలించారు. ఈనెల 17 వ తేదీన నిర్�
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం త్వరలో సాకారం కానున్నది. స్వామి వారి ఆలయ నిర్మాణానికి కావల్సిన భూమిని కేటాయించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి...
SBI | దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. ఆన్లైన్ దరఖాస్తులు నేటినుంచి