హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెలవప్మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ�
జిన్నారం, సెప్టెంబర్ 7 : సంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఖాజిపల్లి గ్రామ శివారులోని కంకర క్రష్షర్ల సమీపంలో బుధవారం చిరుత సంచరించింది. మధ్యాహ్నం సమయంలో కంకర క్రష్షర్ల సమీప
ఈ ఏడాదంటే..ఈ ఏడాది..గెట్ రెడీ అంటూ ఎన్ని అప్డేట్స్ వచ్చినా..ఇప్పటివరకు ఆ నందమూరి హీరో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ రావడం లేదు. బాలకృష్ణ (Balakrishna) సినిమా షూటింగ్ స్పాట్లో బర్త్ డే జరుపుకున్నాడు మోక్ష�
సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోహీర్-కవేలి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గుజ
రాజన్న సిరిసిల్ల : నాటిన ప్రతి మొక్క ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బుధవారం వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామాన్ని జిల్లా క�
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తరిస్తున్న డెండీ, సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర మున్
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమైంది. నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడే చీకటి పడిందా అన్నవిధంగా హై�
కామారెడ్డి : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత అన్నారు. జిల్లా పర్యట
శ్రీలంక చేతిలో కూడా ఓడిపోవడంతో ఆసియా కప్ టోర్నీ నుంచి భారత్ దాదాపు అవుటైనట్లే. అయితే అధికారికంగా మాత్రం టీమిండియాకు ఇంకా అవకాశం ఉంది. ఈ టోర్నీలో గ్రూప్ దశలో రెండు మ్యాచులు గెలిచి సూపర్-4లో చోటు దక్కించుకు
ఖరీఫ్లో టమాట సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దాంతో టమాట ధర అమాంతం పెరిగిపోయింది. కిలో రూ.11 ఉండగా, ప్రస్తుతం రూ. 28 కు చేరింది.
నిజామాబాద్ : రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్పై రుసరుసలాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మ
నారాయణఖేడ్, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చి సమూల మార్పులు తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వ�