హైదరాబాద్ : రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాన దంచికొట్టిన విషయం తె�
టెస్టు కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని, తనతో కలిసి ఆడిన చాలా మంది దగ్గర తన మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ టీవీల్లో సలహాలు ఇచ్చే వాళ్లు ఎవరూ తనను సంప్రదించలే�
ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం లేదా రోజులో ఎక్కువ కేలరీలు తీసుకోవడంలాంటివి చెడు అలవాట్లకిందికే వస్తాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల కాలక్రమేణా బరువు పెరుగుతారు. మధుమేహం, గుండె జబ్బు�
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవ
వెంకటాచలం మండలంలో బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. అతడు బాధితురాలి సమీప బంధువుగా అనుమానిస్తున్నారు. బాలికకు మెరుగైన చికి�
Woman Suicide | రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబంపై కరోనా విరుచుకుపడింది. అత్తను, భర్తను కరోనా బలి తీసుకుంది. ఇక కోడలు, ఆమె కూతురు పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ పో�
గొడవలు లేకుండా బిగ్ బాస్ షోను ఊహించడం కష్టమే. అంతా అనుకున్నట్టుగానే గీతూ రాయల్ (Geetu royal), ఇనయా సుల్తానా మధ్య వార్ జరిగింది. ఇద్దరూ నీకు తిక్కంటే నీకు తిక్క అంటూ తిట్ల దండకం పెట్టుకున్నారు.
విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం...
హైదరాబాద్, సెప్టెంబర్ 6 : రాష్ట్రంలో 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణంతోపాటు, 206 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు చేపడుతామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే 43 ప్రాథ�
Fish farming | చేపల పెంపకం ద్వారా ఇంటి పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు వాటిని చూస్తూ సేదతీరొచ్చు. చేపల పెంపకంలో కొన్ని యాజమాన్య పద్ధతులను చేపట్టడం ద్వారా మంచి దిగుబడులను పొందవచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేందు�
బెంగళూరులో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు వీధులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి జనం అవస్థలుపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లపై
కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సోమవారం మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎక్కల దేవి పర�
న్యూఢిల్లీ : కుటుంబ విబేధాల కారణంగా మామపై ఓ మహిళా ఎస్ఐ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీనగర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఢిల్లీ డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహిళా ఎస్ఐక�
తేజ (Teja) దర్శకత్వంలో అభిరామ్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్డేట్ అందించారు మేకర్స్. 'అహింస' (Ahimsa) టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.