Primary school | డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొలువై ఉన్న ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థులతో టాయిలెట్ను కడిగించిన ఘటన ఆలస్యంగా
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో 8 నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగుతాయి.
మహబూబ్ నగర్/ గద్వాల : జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల నుంచి జూరాల ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి దిగువనకు నీటిని వదలడంతో జూరాలకు వరద ప్రవాహం క్రమ�
మహబూబ్నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం తిమ్మాయపల్లి తండాకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల నుంచి బస్సు సౌకర్యానికి నోచుకోని తండాకు స్సు సర్వ�
కామారెడ్డి : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని 49 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను తన ని�
Kunamneni Sambasiva rao | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు.
భువనేశ్వర్ : డీఆర్డీవో, భారత సైన్యం సంయుక్తంగా ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (QRSAM)ను విజయవంతంగా పరీక్షించారు. ఎవాల్యుషన్ ట్�
MLC Kavitha | బాలాపూర్ వినాయకుడిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కవితకు లడ్డూ ప్రసాదం
RTC bus | డిచ్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. డిచ్పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ డీలక్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం
Amritsar | పంజాబ్లోని అమృత్సర్లో (Amritsar) ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. అమృత్సర్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ను బాంబులతో పేల్చివేస్తామని, తుపాకులతో కాల్పులు జరుపుతామని
మాస్కో : లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పిం
Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల మధ్య నిన్న నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెటు.. గురువారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 400 నుంచి 467 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 127 జంప్ చేసింది. వారంలో నాలుగ�
India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 19 మంది ప్ర�
Asia Cup | అది భారత్, పాక్ మ్యాచ్ కాదు. అయినా తీవ్ర ఉత్కంఠ. చివరి దాకా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఆ మ్యాచ్లో ప్రత్యర్థి గెలుపొందింది. దీంతో సొంత టీం ఓటమిని తట్టుకోలేకపోయిన ఫ్యాన్స్..
హైదరాబాద్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతున్నది. జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు భారీగా వరద వస్తుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద�