Corona cases | దేశంలో కొత్తగా 5379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది
Umesh Katti | కర్ణాటక అటవీ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ విశ్వనాథ కత్తి కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. 61 ఏండ్ల ఉమేశ్ అర్ధరాత్రి వేళ తన స్వగృహంలో పడిపోయారు.
Ravi Narain | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ, ఎండీ రవి నరైన్ను (Ravi Narain) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అప్రకమంగా ఫోన్ట్యాపింగ్ చేసిన కేసులో ఆయనను
Champhai | మిజోరంలోని చంఫైలో (Champhai) స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 12.50 గంటలకు చంఫైకి సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదయిందని
ECET | బీటెక్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన ఈసెట్ (ECET) వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. బుధవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు స్లాట్లు
నందికొండ/శ్రీశైలం/అయిజ/మదనాపురం, సెప్టెంబర్ 6: కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు మంగళవారం 1,18,539 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ఎన�
కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన సింహగర్జన దేశమంతటా ప్రతిధ్వినించింది. రైతులకు ఉచిత కరెంటు హామీతో 2024లో బీజేపీ రహిత సర్కారును ఏర్పాటు చేస్తామన్న ఆయన సంకల్పం జాతిగుండెల్లో ప్రతిఫలించింది. దేశవ్యాప్తంగా పత్
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం అయితే.. ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులకు కావల్సినంత సాగునీరు ఇస్తామని, �
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ నెల 12కు సమావేశ�
చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో వంకలు తిరిగిన మంజీర నది. సూర్యుడిని కమ్మేసిన మబ్బుతునక.. చినుకు రాలితే ఒడిసిపట్టుకుందామా అన్నట్టు చూస్తున్న జలదోసిలి. అది సంధ్యాసమయపు మేఘ మంజీరం. హెలికాప్టర్ నుంచి తీసిన ఈ ద�
485 సబ్ సెంటర్లు, 43 పీహెచ్సీలకు కొత్త భవనాలు ఈ నెల 9లోగా టెండర్లు, డిసెంబర్లోగా నిర్మాణాలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: గ్రా
కేంద్రంలో బీజేపీ సర్కారుకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. రైల్వే కార్మికులు తలచు
జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ డ్యూటీ మీట్ 2022లో తెలంగాణ జైళ్లశాఖ అధికారులు సత్తా చాటారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆరో జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్-2022 ఈ నెల 4 నుంచి మూడురోజుల పాటు నిర్వహించిన ఈ డ్యూటీ మీట�