హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ను ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన ఎంపికపై డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ హర్షం వ్యక్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశ�
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, ర�
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో శుక్రవారం(రేపు) జరగనున్న గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. గురువారం మున్సిప
పఫర్ ఫిష్ లేదా బ్లో ఫిష్ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన చేపల్లో ఒకటి. ఈ చేపల్లో టెట్రోడ్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది ప్రాణాంతకం. సైనైడ్ కంటే 1.200 రెట్లు ఎక్కువ విషపూరితమైనది. దీనిపై ఏదైనా జంతువులు దా�
హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్�
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల�
తిరుపతి : మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్సీని ఆశీర్వదించి తీర్థ ప్ర
మహబూబాబాద్ : రాష్ట్రంలో 50 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార
Viral Video | స్టేజీపై నృత్యం చేస్తూ నృత్య ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిపోయాడు ఓ యువకుడు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జమ్మూలోని బిష్నా ప్రాం�
జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరికీ చిన్నప్పటినుంచీ నేర్పిస్తారు. త్రివర్ణ పతాకాన్ని అగౌరపరిస్తే మూడేళ్లపాటు జైలు శిక్ష విధించొచ్చు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే, ఓ ఢిల్లీ వ్యక్తి జాత�
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచానా వేసింది.