ఆసియా కప్లో భాగంగా భారత్, అఫ్ఘానిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్ఘాన్ జట్టు మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లో �
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తోన్న సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఈ మూవీ ట్రైలర్ (Nenu Meeku Baaga Kavalsinavaadini trailer)ను స్టార్ హీరో పవన్ కల్యాణ్ లాంఛ్ చేశాడు.
మహబూబ్నగర్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఆలూరు గ్రామ�
నేడు మేకర్స్ 'విక్రమ్ వేధ' (Vikram Vedha) ట్రైలర్ ను లాంఛ్ చేశారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ పోలీసాఫీసర్గా నటిస్తుండగా..హృతిక్ రోషన్ గ్యాంగ్ స్టర్గా నటిస్తున్నాడు. మాస్, యాక్షన్ సన్నివేశాలతో సాగుతున్
ఎదిగే క్రమంలో పిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పడం చాలా అవసరం. అలా చేయడమే ఒక తల్లి ప్రాణాలు కాపాడింది. ఇంట్లో ఉండగా ఆమెకు అనుకోకుండా కళ్లు తిరిగాయి. దాంతో స్పృహకోల్పోయి కింద పడిపోయింది. ఆ ఇంట్లో నాలుగ
సూర్యాపేట: గవర్నర్ తమిళిసై పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరో మారు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్కు ఫ్యాషన్గా మారింది. ఇది సరైంది కాదు అన్నారు. గవర్న
హైదరాబాద్లోని చర్లపల్లి రోడ్డు దగ్గర గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు విద్యార్థ�
Cholesterol | శారీరక శ్రమ లేకపోవడం.. చేతికి దొరికిందేదో తినడం.. ఇవాల్టి రోజుల్లో సర్వసాధారణమై పోయింది. ఫలితంగా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
లైగర్ (Liger) బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఛార్మీ సోషల్ మీడియా (social media) నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేసింది.
మంచిర్యాల జిల్లాలో బీజేపీ తలకిందులైంది. భారతీయ జనతా పార్టీ చేపట్టిన 'ప్రజల గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో అపశృతి జరిగింది. నాయకులు, కార్యకర్తలంతా కలిసి ఆ పార్టీ జెండాను ఎగిరేయగా, అది తలకిందు
75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఎవ్వరూ చేయనివిధంగా బీసీలకు సీఎం కేసీఆర్ మేలు చేస్తున్నారని, దాదాపు రూ. ఎనిమిది వేల కోట్ల మార్కెట్ విలువ గల భూమిని బడుగు, బలహీన బీసీ వర్గాలకు కేటాయించారని ర