హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తరిస్తున్న డెండీ, సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర మున్
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమైంది. నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడే చీకటి పడిందా అన్నవిధంగా హై�
కామారెడ్డి : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత అన్నారు. జిల్లా పర్యట
శ్రీలంక చేతిలో కూడా ఓడిపోవడంతో ఆసియా కప్ టోర్నీ నుంచి భారత్ దాదాపు అవుటైనట్లే. అయితే అధికారికంగా మాత్రం టీమిండియాకు ఇంకా అవకాశం ఉంది. ఈ టోర్నీలో గ్రూప్ దశలో రెండు మ్యాచులు గెలిచి సూపర్-4లో చోటు దక్కించుకు
ఖరీఫ్లో టమాట సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దాంతో టమాట ధర అమాంతం పెరిగిపోయింది. కిలో రూ.11 ఉండగా, ప్రస్తుతం రూ. 28 కు చేరింది.
నిజామాబాద్ : రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్పై రుసరుసలాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మ
నారాయణఖేడ్, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చి సమూల మార్పులు తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వ�
యాచారం, సెప్టెంబర్7: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన 30 మంది ఎమ్మెల్యే కిషన్ర�
హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడి�
సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 7 : స్వచ్ఛ, ఆరోగ్య సిద్దిపేటకు ప్రజలందరూ సహకరించాలి. నిత్యం అరగంట నడవడంతో పాటు, యోగా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ�