సంగారెడ్డి : ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు 12వేల క్యూసెక్కుల వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు 15వ నెంబర్ గేటును 1.5 మీటర్లు పైకెత్తి 12,997 క్యూసెక్కుల నీటిని దిగువ�
శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేసి జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్
ఇండియన్ 2 (Indian 2), ఆర్సీ 15 సినిమాలు ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా వాయిదా పడ్డ ఇండియన్ 2 షూటింగ్ మళ్లీ రీసెంట్గా సెట్స్ పైకి వెళ్లింది.
హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ను కాళోజీ నారాయణరావు పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డుతో పాటు రూ. రూ.1,01,116 నగదు బహుమతి, జ్ఞాపికతో ఆయనను ప్ర�
Pregnant food | ర్భధారణ సమయంలో తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వానాకాలంలో అయితే మరీ ఎక్కువ. జలుబు, ఇతర జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ గణనాథు�
కొత్తగా బ్రిడ్జిలు కట్టినప్పుడు వాటిని అధికారులు వచ్చి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించడం అందరికీ తెలిసిందే. అలాగే ఒక చిన్న నదిపై కట్టిన బ్రిడ్జిని అధికారులు ప్రారంభించారు. అలా రిబ్బన్ కత్తిరించారో లేదో.
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెలవప్మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ�
జిన్నారం, సెప్టెంబర్ 7 : సంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఖాజిపల్లి గ్రామ శివారులోని కంకర క్రష్షర్ల సమీపంలో బుధవారం చిరుత సంచరించింది. మధ్యాహ్నం సమయంలో కంకర క్రష్షర్ల సమీప
ఈ ఏడాదంటే..ఈ ఏడాది..గెట్ రెడీ అంటూ ఎన్ని అప్డేట్స్ వచ్చినా..ఇప్పటివరకు ఆ నందమూరి హీరో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ రావడం లేదు. బాలకృష్ణ (Balakrishna) సినిమా షూటింగ్ స్పాట్లో బర్త్ డే జరుపుకున్నాడు మోక్ష�
సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోహీర్-కవేలి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గుజ
రాజన్న సిరిసిల్ల : నాటిన ప్రతి మొక్క ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బుధవారం వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామాన్ని జిల్లా క�