ఒక రైతుకు రెండు బర్రెలు ఉన్నయ్.. ఒక బర్రె మీద రోజూ 250 దాకా ఖర్చు పెడ్తుండు ది రోజుకు ఒక లీటరు పాలు కూడా ఇస్తలేదు.. రెండో బర్రె మీద దినాం రూ.80 ఖర్చు పెడ్తుండు.. అది రోజుకు 3, 4 లీటర్ల దాకా పాలు ఇస్తున్నది ఇది చూసిన త
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముందు అధికారంలో ఉన్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారు. వడ్డీలకే వార్షిక రాబడిలో 37 శాతాన్ని ఖర్చు చేస్తున్నా�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం సా యంత్రం గండిపడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్లో చిన్న రంధ్రం ఏర్పడింది
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వద్దంటున్న బీజేపీని బొందపెట్టాలని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తు�
మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్�
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�
అమెరికాలోని ప్రముఖ ప్రాంతాల్లో న్యూయార్క్ టైం స్క్వేర్ ఒకటి. అలాంటి ప్రాంతంలో పంజాబీ డ్యాన్స్ వేసిన ఒక ప్రవాస భారతీయుడి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దుబాయ్లో భాంగ్రా క్లాసులు చెప్పే హార్డీ సింగ�
యూరప్ వెళ్లే సహజ వాయువు పైప్లైన్ను రష్యా నిలిపివేయడంపై పశ్చిమ దేశాలు మండి పడుతున్నాయి. ఎనర్జీని కూడా ఆయుధంలా రష్యా ఉపయోగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నాయి. వీటిపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర�
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమా చేసే టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) తాజాగా 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న గ్రాండ్గా విడుదల కానుంద�