భువనేశ్వర్ : డీఆర్డీవో, భారత సైన్యం సంయుక్తంగా ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (QRSAM)ను విజయవంతంగా పరీక్షించారు. ఎవాల్యుషన్ ట్�
MLC Kavitha | బాలాపూర్ వినాయకుడిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కవితకు లడ్డూ ప్రసాదం
RTC bus | డిచ్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. డిచ్పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ డీలక్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం
Amritsar | పంజాబ్లోని అమృత్సర్లో (Amritsar) ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. అమృత్సర్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ను బాంబులతో పేల్చివేస్తామని, తుపాకులతో కాల్పులు జరుపుతామని
మాస్కో : లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పిం
Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల మధ్య నిన్న నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెటు.. గురువారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 400 నుంచి 467 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 127 జంప్ చేసింది. వారంలో నాలుగ�
India COVID-19 Update | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 19 మంది ప్ర�
Asia Cup | అది భారత్, పాక్ మ్యాచ్ కాదు. అయినా తీవ్ర ఉత్కంఠ. చివరి దాకా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఆ మ్యాచ్లో ప్రత్యర్థి గెలుపొందింది. దీంతో సొంత టీం ఓటమిని తట్టుకోలేకపోయిన ఫ్యాన్స్..
హైదరాబాద్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతున్నది. జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు భారీగా వరద వస్తుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద�
Katra | జమ్ముకశ్మీర్లోని కత్రాలో (Katra) భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 7.52 గంటలకు కత్రాలో భూమి కంపించింది. దీనితీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Jurala | కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి జూరాలకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 1.85
Memphis | అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెన్నెస్సీ రాష్ట్రంలో మెంఫిస్లో (Memphis) 19 ఏండ్ల యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎజెకిల్ కెల్లీ అనే 19
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం ఉన్నాయి. దీంతో ఆయా
Srisailam | శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు మరోసారి వరద పోటెత్తింది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశానికి 3,50,341 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది.
Mohd Siddiqui | అతడు ముస్లిం. అయితేనేం.. వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం గణేశ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. నవరాత్రులు ఆ గణనాథుని పూజల్లో కూడా పాల్గొంటున్నాడు. అతడే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్దిఖీ (Mohd