టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలోని పాల్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న ముంబై-అహ్మదాబాద్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. �
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణనాథుడికి గంటన్నర పాటు పూజలు నిర్వహించారు. అనంతరం హుస్సేన్ సాగర్లో �
లాటరీ కంపెనీనుంచి ఓ వ్యక్తికి ఫోన్ వచ్చింది. మీకు లాటరీ తగిలింది అని వాళ్లు చెప్పారు. రూ. 50వేల వరకు ఉండొచ్చు అనుకున్నాడు. దాన్ని క్లెయిమ్ చేసేందుకు లాటరీ కార్యాలయానికి వెళ్లాడు. తీరా తనకు వచ్�
మంచు విష్ణు, బాలీవుడ్ భామ సన్నీలియోన్, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం జిన్నా(Ginna). . ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్.
జీన్స్ సినిమాలో హీరోయిన్ అందాలను పొడగుతూ 'పువ్వుల్లో దాగున్న పళ్లెంతో అతిశయం..ఆ సీతాకోక చిలుక ఒళ్లెంతో అతిశయం..' అంటూ హీరో పాడే ఈ పాట సంగీత ప్రియుల్ని సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఇదే పాటను మూ�
వికారాబాద్ : దసరా నుండి ఏఎన్ఎం సబ్ సెంటర్లను బస్తీ దవఖానాలుగా మార్చనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పరిధిలో విద్యా శాఖ మంత్ర�
పెద్దపల్లి సెప్టెంబర్ 9 : కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. శుక్రవార�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా �
కేంద్ర హోంమంత్రి అమిత్షాను పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. బెంగాల్ టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్య�
హైదరాబాద్ : సినీ హీరో అక్కినేని నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తూ.. నాగార్జునను తీవ్రంగా విమర్శించారు. చి�