PCOD | పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓడీ).. మహిళల్లో హార్మోన్ల రుగ్మత కారణంగా వచ్చే వ్యాధి. ఈ వ్యాధి కారణంగా స్త్రీల ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల చాలా...
Festive Season Sale | ఈ కామర్స్ కంపెనీలు ఈ ఏడాది పండుగ సీజన్లో వార్షిక విక్రయాలు 28శాతం పెరిగి.. రూ.వెయ్యికోట్లకుపైగా చేరుకోవచ్చని భావిస్తున్నాయి. 2018తో పోలిస్తే ఈ పండుగ సీజన్లో ఆన్లైన్ షాపర్ల సంఖ్య రెట్టింపు కావొచ్
FCI | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Emu bird farming | ఈము పక్షులను పెరట్లోగానీ, ఫారమ్లు ఏర్పాటు చేసిగానీ పెంచి మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పక్షులను అధిక పీచుపదార్థం గల ఆహార మిచ్చి...
Girl Fight with Bear | భల్లూకాన్ని చూస్తేనే చాలామంది దడుసుకుంటారు.. అది దాడి చేసే ఇంకేమైనా ఉందా? ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. కానీ, ఓ బాలిక తన ప్రాణాలను పణంగా పెట్టి.. శివంగిలా పోరాడి తన తండ్రి ప్రాణాలను కాపాడుకున్నది. ఈ
నల్లగొండ : దేశం మొత్తం కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన 17 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గ�
వరంగల్ : వినాయక నిమజ్జనాలు అత్యంత ప్రశాంతంగా జరిగేట్లు చూడాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలేని జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. వినాయక మండపాల బాధ్యులకు ముందుగానే తగు సూచనలు చేయాలని అధికారులను పంచ�
Primary school | డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొలువై ఉన్న ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థులతో టాయిలెట్ను కడిగించిన ఘటన ఆలస్యంగా
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో 8 నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగుతాయి.
మహబూబ్ నగర్/ గద్వాల : జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల నుంచి జూరాల ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి దిగువనకు నీటిని వదలడంతో జూరాలకు వరద ప్రవాహం క్రమ�
మహబూబ్నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం తిమ్మాయపల్లి తండాకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల నుంచి బస్సు సౌకర్యానికి నోచుకోని తండాకు స్సు సర్వ�
కామారెడ్డి : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని 49 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను తన ని�
Kunamneni Sambasiva rao | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు.