పెద్దపల్లి : జిల్లా పరిధిలోని గౌరెడ్డిపేట వద్ద భాగమతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మైసూర్ నుంచి దర్భంగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్
Jagadish Reddy | మునుగోడు లో గుభాళించేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం
వరంగల్ : రాష్ట్రంలోని కుల వృత్తుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మత్స్యకారుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఖర్�
SCR | రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే (SCR) పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లించగా, కొన్ని గమ్యస్థానాలను తగ్గించింది. విజయవాడ డివిజన్లోని
సిద్దిపేట : ములుగు మండలం బైలంపూర్ అడవిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు ఉరేసుకున్నారు. ఇవాళ ఉదయం స్థానికులు ప్రేమికుల మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిక�
తిరువనంతపురం : కేరళ ట్రాఫిక్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ ఎలక్ట్రిక్ వెహికల్కు పొల్యూషన్ సర్టిఫికెట్ పేరిట చలాన్ విధించారు. ప్రస్తుతం ఈ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ�
Corona cases | దేశంలో కొత్తగా 5554 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,90,283కు చేరాయి. ఇందులో 4,39,13,294 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,139 మంది
Queen Elizabeth | బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్వీన్ ఎలిజబెత్ (Queen Elizabeth) గురువారం మృతిచెందిన విషయం