T20 World Cup | టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వీరితోపాటు స్టాండ్బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. అయితే ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్
Podu Cultivation | పోడు భూముల కోసం జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు జనసేన అధినేతతో భేటీ అయ్యారు. త్వరలో ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక...
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భూరీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు.
ఆత్కూరులో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికలో ప్రచురించింది. ఈ ప్రత్యేక సంచికను వెంకయ్య నాయుడు ఆవిష్కరించి తొలి కాపీని హాస్యనటుడు..
Women Beats Dog | ఇళ్లలో కుక్కపిల్లలను చాలా ముద్దుగా పెంచుకుంటారు. చిన్నపిల్లల్లా చూసుకుంటారు. అలాంటిది ఒక మహిళ తన కుక్కపిల్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి చావగొట్టింది. మెడకు తగిలించిన తాడు పట్టుకొని, ఆ మూగజీవాన్ని
Godavari | గోదావరి నదికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. భద్రచాలం వద్ద గంటగంటకు క్రమంగా నీ�
మరోసారి అన్న క్యాంటీన్ ఏర్పాటు ఆందోళనకు దారితీసింది. కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్) వద్ద ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీడీపీ నేతలు రోడ�