పార్టీలోని ఓ నేత తనపై చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించి...
హైదరాబాద్ : మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంబజార్లో రూ.9.50కోట
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఎనిమిదిగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 58వేల ఇన్ఫ్లో ఉండగా.. అదేస్థాయ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిన్నమ్మకు బీజేపీ హైకమాండ్ షాకిచ్చింది. ఆమెను పార్టీ కీలక పదవుల నుంచి తప్పించింది. ఛత్తీస్గఢ్ ఇంఛార్జీగా మరొకరికి అప్పగించింది. ఆమె వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం...
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 గురువారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, ఒడిశాకు చెందిన అంతర్జాతీయ సైకత శ
హైదరాబాద్ : జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 17న ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమాల నిర్వహణ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని రోజులు ఇదే మాదిరిగా భారీ వర్షాలు...
ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పిన నల్లపురెడ్డి.. మరో అడుగు ముందుకేసి ఏదో ఒకరోజు దేశ ప్రధానిగా జగన్ ఎన్నికవుతారని...
హైదరాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రాజ్యస�
NABARD | నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 10 వరకు ఆన్లైన్లో